Monday, July 02, 2018

మధుమేహం కన్ను -రెటీనా గురించి

సంవత్సరానికి ఒక్కసారి. కేవలం బ్లడ్‌షుగర్‌ పరీక్షలు చేయిస్తే చాలధు.

ప్రతి సంవత్సరం కళ్ళు, కిడ్నీలు, గుండె,కాలేయం, నరాలు, పాదాలు పరీక్షల్ని చేయించుకుంటూ
జాగ్రత్త పడాలి.


ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి మధుమేహం అధుపులో లేనివాళ్ళలో ఈ అవయవాలు
నిశ్శబ్దంగా దెబ్బతింటాయి. అది బయటపడే సరికి సమయం దాటి పోతుంది.








No comments: