Wednesday, January 17, 2018

మధుమేహం ఒక చెద పురుగులాంటిది! కట్టడి చెయ్యకుండా వదిలే ఒళ్లంతా గుల్ల చేస్తుంది

మధుమేహం ఒక చెద పురుగులాంటిది! కట్టడి చెయ్యకుండా వదిలే ఒళ్లంతా గుల్ల చేస్తుంది
 కళ్ల నుంచి కాళ్ల వరకూ, గుండె నుంచి కిడ్నీల వరకూ, శరీరంలోని దాదాపు అన్ని అవయవ వ్యవస్థలన్నిటినీ దెబ్బతీస్తుంది. ఈ విషయం ఇప్పడు అందరికీ తెలిసిందే. ఆయితే పెద్దగా అందరికీ తెలియని మధుమేహం కారణంగా మన జీర్ణ అవయవాలు, జీర్ణ ప్రక్రియ ప్రభావితం అవుతాయి
దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో. ముఖ్యంగా అది నియంత్రణలో లేనివారిలో, జీర్ణ అవయవాల్లో కీలక కూర్పులు కావచ్చు దీనివల్ల నోటి నుంచి మలద్వారం వరకూ వండే జీర్ణ అవయవాలన్నిటి లోనూ తలెత్తవచ్చు. వీటిని గుర్తించటంలోనే కాడు. చికిత్సలను అందించటంలో కూడా నేటి ఆధునిక వైద్యరంగం ఎంతో పురోగతి సాధిస్తోంది.
మధుమేహానికీ, జీర్ణవ్యవస్థకూ మధ్య సంబంధం అవినాభావం. అసలు మధుమేహానికి కేంద్ర స్థానమైన క్లోమం. జీర్ణవ్యవస్థల్లో భాగమే !
ఈ క్లోమం గ్రంథి లోని - ఐలెట్ లు గ్లూకోజును నియంత్రిస్తుండే కీలక "ఇన్సులిన్
ఉత్పత్తి చేస్తాయి, ఇదొక్కటే కాదు, పేగుల్లోని మరికొన్ని హార్మోన్లు కూడా నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఇటీవలి అధ్యయనాల్లో గుర్తించారు. చిన్న పేగు చివర భాగమైన ఐలియంలో తయారయ్యే GLP-1 అనే హార్మోను ఇన్సులిన్ స్రావం పైన నియత్రణ కలిగి ఉంది
సమస్యలు
ఎందుకంటే ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువే ఉన్నా శరీరం దాన్ని గ్రహించలేకపోవచ్చు దీన్నే "ఇన్సులిన్ /రెసిస్టెన్స్ /నిరోధక్షత' అంటున్నారు. అందుకే శరీరంలో గ్లూకోస్ నియంత్రణ అన్నది కొన్ని వ్యవస్థలు సమిష్టిగా నిర్వర్తించే ప్రక్రియ నెట్వర్క్ అనీ, దీనిలో శరీరంలోని వివిధ హార్మోన్లన్నీ కలగలిసి పాలుపంచుకుంటున్నాయని ఇపుడు స్పష్టంగా దీనర్థం - దీన్ని బట్టి గ్లూకోస్ నియంత్రణలో జీర్ణకోశం మొత్తానికీ ప్రాధాన్యం ఉందనే! మనం తీసుకునే ఆహారం ముందుగా గ్లూకోస్ గా మారుతుంది ఆ తర్వాతే శరీరం దాన్ని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా ఇబ్బందులు తలెత్తి ఆహారం సరిగా జీర్ణం కాకపోతే  గ్లూకోస్ ను గ్రహించటం తగ్గిపోతుంది ఒకవేళ ఆహారం చాలా త్వరగా జీర్ణమై.. చిన్న పేగుల్లోకి వెళ్లిపోతే హఠాత్తుగా "డంపింగ్ సిండ్రోమ్' అంటారు.)పోర్మోన్డే కదలికలకూ ప్రాముఖ్యం ఉంది నోటి నుంచి మలద్వారం వరకూ వుండే జీర్ణవ్యవస్థపై మధుమేహం రకరకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధుమేహుల్లో స్వయంచాలిత (ఆటనమిక్) నాడీవ్యవస్థ దెబ్బతింటుంది, ఇది మన ప్రమేయం లేకుండా శరీర ప్రక్రియలను నిరాఘాటంగా నడిపిస్తుండే కీలకమైన నాడీవ్యవస్థ మధుమేహూల్లో జీర్ణకోశ ఇబ్బందులకు చాలావరకు ఈ నాడీవ్యవస్థ దెబ్బతినటమే కారణం. దీనిలో భాగమైన సింపదిటిక్, పారాసింపదిటిక్ నాడీవ్యవస్థలు జీర్ణకోశాన్ని నియంత్రిస్తుంటాయి. పారాసింపధిటిక్ నాడీ వ్యవస్థ స్పందనలు తగ్గి, మొద్దుబారితే పేగుల కదలికలు తగ్గుతాయి. స్వయంచాలిత నాడీ వ్యవస్థ చురుకుదనం తగ్గితే పేగుల్లో కీలక స్రావాలూ తగ్గుతాయి. ముఖ్యంగా కంటిలో, కిడ్నీల్లో సమస్యలున్న మధుమేహాల్లో ఈ అటానమిక్ నాడీవ్యవస్థ కూడా దెబ్బతినటం తరచుగా చూస్తుంటాయి. ఈ అటానమిక్ నాడీ వ్యవస్థ దెబ్బతిందన్న విషయాన్ని బీపీ పరీక్ష ద్వారా తేలికగా గుర్తించొచ్చు మామూలుగా మనం పడుకొని, పైకి లేచి నిలబడినపుడు ముందు రక్తపోటు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతుంది. కానీ ఈ రకం సమస్య వున్నవారు పడుకుని, లేచి నిలబడినపుడు ఒక్కసారిగా సిస్టాలిక్ యోక్క రక్తపోటు పడిపోతుంది. కళ్ల తిరిగినట్లవుతుంటుంది.) ఈ స్వయంచాలిత నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినటం వల్ల మధుమేహుల్లో నోటి మంచి మలద్వారం వరకూ జీర్ణ అవయవాలన్నీ ప్రభావితమవుతాయి. అసిడిటీ నుంచి మలబద్దకం వరకూ రకరకాల జీర్ణ సమస్యలు బయల్దేరతాయి

నోరు : + తరచుగా పుండ్లు : మధుమేహాల్లో తరచుగా నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. దీన్నే ఆఫ్థస్ స్టోమటైటిస్అంటారు. పైగా వీరిలో ఈ పండ్లు తగ్గటానికి చాలా రోజులు పడుతుంది కూడా సాధారణంగా ఇవి మధుమేహం సరిగా నియంత్రణలో లేనప్పడు ఎక్కువగా చస్తాయి. గ్లూకోస్ నియంత్రణలో వుంటే పుండ్లు కూడా తగ్గిపోతాయి.

No comments: