Monday, November 05, 2018

కాంతామణి వంటకాలు 101-153

- లైవ్వనియe ---- ----- ----- ----- --- --
కిలో
చేయు విధానము :
కెమాను శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్దవేసి, పచ్చిమిర్చి వేసి రెండు కప్పుల నీళ్ళుపోసి ఉడికించుకోవాలి. శనగపప్పును కూడా మెత్తగా ఉడికించి, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మాను రెండు భాగములుగాచేసి ఒక భాగం రోలు శుభ్రంగా కడిగి, రోట్లో వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పైన చెప్పిన మసాలా సామానులు కూడా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకొన్న సగభాగం క్రైమా, తీసి ఉంచిన సగ భాగము కైమా శనగపప్పు ముద్ద, మసాలా ముద్ద, పెరుగు, కొత్తిమీర, పొదీనా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి కలిపి ఉంచుకొన్న కైమాను కావలసిన సైజులో ఉండలుచేసుకొని, నూనెలో ఎర్రగా వేపి తీసుకోవాలి. ఇవి కరకరలాడుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి.
మరోరకం కైమా కోఫా కావలసినవి : కైమా 1/2 కిలో
శనగపప్పు 1/2 కప్పు ఉల్లిపాయలు 4
కొత్తిమీర మరియు పొదీన అల్లం కొంచెం
వెల్లుల్లి చిన్నది లవంగాలు 8
యాలకులు 8 దాల్చిన చెక్క చిన్నముక్క
సారపప్పు 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి 6
పెరుగు 1/2 కప్పు జీడిపప్పు పది
ఉప్పు, పసుపు, కారం తగినంత కొబ్బరి పచ్చిది లేక ఎండుది అరచిప్ప చేయు విధానము :
క్రైమాను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి నూరి వెయ్యాలి. కొత్తిమీర, పొదీనా సన్నగా కోసి పెట్టుకొని రెండు భాగాలుగా చేసి, ఒక
101
ము, పచ్చిమిర్చి సన్నగా కోసి పెట్టుకోవాలి. జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చినచెకు
భాగం కైమాలో వెయ్యాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కొబ్బరి, గసగసాలు, సారపప్పు, జీడిపప్పు, లవంగాలు మెత్తగా నూరి పెట్టుకోవాలి. శనగపప్పును మె నూరి ఉంచిన మసాలాలో సగం వేసి రెండు కు
ఎకోవాలి. ఉడికించిన కైమాను రెండు
లో సగం వేసి రెండు కప్పులు నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి. శనగపప్పు మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఉడికించిన కెన భాగములుగా చేసి, రోలు శుభ్రంగా కడిగి, సగభాగము కెమ, గూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన కైమాలో రుబ్బి పెట్టుకును శనగ, మిగతా సగభాగము కైమాను కలిపి, మిగిలిన కొత్తిమీర, పొదీన కూడా వేసి కలిసి కావలసిన సైజులో ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్ నూనెపోసి కాగినతర్వాత నాలుగేసి ఉండలు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి. మొన చేసి పెట్టుకొన్న ఉండలన్నీ ఇదేవిధంగా వేసుకొని, మిగిలిన నూనె వెడల్పాటి గిన్నెలో పోసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత మిగిలివున్న సగం మసాలా వేసి బాగా వేపి, కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం నీరు ఉండగా, వేపి ఉంచుకొన్న కైమా ఉండలు కూడా వేసి ఉడికిన తర్వాత దింపి పెట్టుకోవాలి. ఇష్టం లేనివారు, జీడిపప్పు, సారపప్పు వెయ్యకుండా మానుకోవచ్చును.
కైమా - సేమ్యా కట్లెట్
కావలసినవి : కైమా 1/4 కిలో - సేమ్యా 1 పేకెట్ వెల్లుల్లి రేకలు 6 అల్లం చిన్నముక్క
మసాలా పౌడర్ 1 టీ స్పూను ఉప్పు, కారం, పసుపు తగినంత గోధుమపిండి తగినంత నూనె సరిపడా
చేయు విధానము :
క్రైమాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి రేకలు - నూరి కైమాలో వేసి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసి 5
న, ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కొంచెం నీళ్ళు పోసి
- అల్లం, వెల్లుల్లి రేకలు మెత్తగా
102
ఉడికించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళుపోసి మరుగుతున్నప్పుడు సేమ్యా వేసి కొద్ది సేపుంచి ఒక గుడ్డలో పోసి నీరంతా పోయేలా వడకట్టుకోవాలి. ఉడికించిన క్రైమాలో ఈ సేమ్యా, మసాలా పొడి, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిపి చిన్న సైజు వడల మాదిరిగా చేసి పెట్టుకోవాలి. పొయ్యిమీద నూనెపోసి ఒక్కొక్క వడను గోధుమ పిండిలో రెండు వైపులా అద్ది రేకుమీద వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అన్నీ ఇదేవిధంగా వేయించి తీసుకొంటే ఎంతో బావుంటాయి.
లివర్ పులుసు (కార్జం) కావలసినవి : లివర్ అరకిలో
అల్లం చిన్నముక్క ఉల్లిపాయలు 2
వెల్లుల్లి రేకలు 6 పచ్చిమిర్చి 6
చింతపండు నిమ్మకాయంత లవంగాలు 3
నూనె 6 టీ స్పూన్లు యాలకులు 3
ఉప్పు, కారం, పసుపు తగినంత దాల్చిన చెక్కలు 3
కొత్తిమీర పది రెమ్మలు మసాలా ఆకు కొంచెం చేయు విధానము :
లివర్ ను శుభ్రంగా కడిగి ముక్కలుకోసి ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం, పసుపు వేసి, అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత మసాలా సామానంతా వేసి, ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి సన్నని సెగమీద బాగా ఎర్రగా వేపి కోసి ఉంచిన లివర్ ముక్కలను వేసి బాగా కలిపి 2 గ్లాసుల నీళ్ళుపోసి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసువేసి (పులుపుకు సరిపడా) కొత్తిమీర సన్నగా తరిగి వేసి ఉడికిన తర్వాత దించుకోవాలి.
- - - - - - - - - - - - - - -
లివర్ వేపుడు
కావలసినవి : లివర్ 1/2 కిలో ధనియాలు 2 టీ స్పూన్లు గసగసాలు 2 టీ స్పూన్లు కొబ్బరి చిన్నముక్క వెల్లుల్లి రేకలు 6 లవంగాలు 3. యాలకులు 3 దాల్చిన చెక్కలు 3 చిన్నవి చేయు విధానము :
పచ్చిమిర్చి 4 నూనె 6 టీ స్పూన్లు కొత్తిమీర పది రెమ్మలు మసాలా ఆకు కొంచెం ఉప్పు సరిపడినంత పసుపు చిటికెడు కారం తగినంత ఉల్లిపాయలు 2
క్వి
14".
S+E-
లివర్ ను కావలసిన సైజులో ముక్కలు కోసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు కలపాలి. అల్లం, వెల్లుల్లి నూరుకొని ముక్కలకి బాగా పట్టించి కొంచెం నీళ్ళుపోసి పొయ్యిమీద ఉడికించాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈ మసాలా సామాను అంతా మెత్తగా పొడికొట్టి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఈ ఉడికించి ఉంచుకున్నలివర్ ముక్కలను అందులో వేసి నీరంతా ఇగిరింతర్వాత కొట్టి ఉంచుకున్న మసాలా పొడిని చల్లి కొత్తిమీరను సన్నగా తరిగి పైన జల్లి వేగిన తర్వాత దించుకోవాలి.
చేప పులుసు కావలసినవి : చేప 1 కిలో
ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 6 నూనె 8 టీ స్పూను
చింతపండు తగినంత చిన్న అల్లం ముక్క
104
ఉప్పు, కారం, పసుపు కావలసినంత
ఆవాలు, మెంతులు కొంచెం కొత్తిమీర, కర్వేపాకు సరిపడినంత చేయు విధానము :
చేపను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి, అల్లందంచివేసి చేపముక్కలకి బాగా పట్టించాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి ఉంచుకోవాలి. చింతపండు నానబెట్టి చిక్కగా పులుసు తీసి ఉంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనె పోసి కాగిన తర్వాత తాలింపు సామాను, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న చేపముక్కలను అందులో వేసి కలిపి చింతపండు పులుసు వెయ్యాలి. మామిడికాయ ఉంటే చింతపండు రసం తగ్గించి మామిడికాయ ముక్కలు కోసి వేసుకోవచ్చు. దిం పేముందు కర్వేపాకు, కొత్తిమీర వేసి ఉడికింతర్వాత దించుకోవాలి. ఏ పులుసైన ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది.
మరోరకం చేపల పులుసు కావలసినవి : చేపలు 1 కిలో
పచ్చిమిర్చి 6 నుండి ఉల్లిపాయలు 3
జీలకర్ర 1 టీ స్పూను అల్లం అంగుళం ముక్క
వెల్లుల్లిపాయ చిన్నదొకటి సరిపడా చింతపండు
ఉప్పు, కారం, పసుపు తగినంత నూనె 10 టీ స్పూన్లు
కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :
చేపను బాగా కడిగి, కావలసిన సైజులో ముక్కలు కోసుకొని, శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా
105
కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు కోసి పె
వెల్లుల్లిపాయ, సుకోవాలి. పొయించి బాగా ఏ
టి. నూనె పోసి ఈ నూరిన
ఉల్లిముద్దను వేసి సన్నని సెగమీద ఉంచి బాగా ఎర
లిపాయలు ముక్కలు కోసి పెట్టుకోవాలి. రోలు కడిగి అలిపాయ, జీలకర్ర మెత్తగా నూరి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మెత్తగా నూరి తీసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనె పోసి .
పనని సెగమీద ఉంచి బాగా ఎర్రగా వేపుకోవాలి. వేగిన తరువాత అన్నీ కలిపి ఉంచిన చేపముక్కలను వేసి బాగా కుదిపి చింత నానబెట్టి పులుసు తీసుకుని పోసి బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర, కర్వేపాకు కూడా వేసి, బాగా చిక్కబడిన తర్వాత దించుకోవాలి.
చేపకుర్మా కావలసినవి : చేప 1 కిలో
ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి 6 -
ధనియాలు 2 టీ స్పూన్లు వెల్లుల్లి రేకలు 6
నూనె 6 టీ స్పూన్లు లవంగాలు 2
కొత్తిమీర పది రెమ్మలు యాలకులు 2
దాల్చిన చెక్క ముక్కలు 2 పుల్లని మజ్జిగ లేదా పెరుగు 1 కప్పు
ఉప్పు కారం పసుపు సరిపోయినంత చేయు విధానము :
చేపను శుభ్రంగా కడిగి ముక్కలు పెద్దవిగా కోసి ఉంచాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్ద ముక్కలకు పట్టించి కప్పు పెరుగు పోసి 5 నిలు నాననివ్వాలి. తర్వాత దనియాలు, 1 ఉల్లిపాయ, మసాలా దినుసులు వేసిమెత్తగా నూరి పెట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కోసి ఉంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఈ కలిపి ఉంచుకున్న చేప ముక్కలను అందులో వేసి కొంచెం సేపైన తర్వాత నూరిన మసాలా ముద్దను అందులో వేసి కలిపి దించేముందు కొత్తిమీర వేసి దించుకోవాలి.
అంతకు
IFA-Adir==
||
చేప ముద్దకూర కావలసినవి : చేప 1 కిలో
ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 6
లవంగాలు 4 యాలకులు 4
దాల్చిన చెక్కలు 4 అల్లం చిన్నముక్క
వెల్లుల్లి రేకలు 6 జీలకర్ర 1 టీ స్పూను
గసగసాలు 2 టీ స్పూన్లు ధనియాలు 2 టీ స్పూన్లు
నూనె 8 టీ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్క
ఉప్పు, కారం, పసుపు సరిపోయినంత కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :
చేప శుభ్రంగా కడిగి కావలసిన సైజులో ముక్కలుకోసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. కడిగి ఉంచుకున్న ఈ చేపముక్కల్లో ఈ వెల్లుల్లి ముద్దను వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచుకోవాలి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, కొబ్బరి, రెండు ఉల్లిపాయలు నూరి పెట్టుకోవాలి. మిగిలిన రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లి, పచ్చిమిర్చి,ముక్కలు వేసి వేగిన తర్వాత ఈ కలిపి ఉంచుకున్న చేప ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఈ నూరి ఉంచుకున్న మాసాలా ముద్దను వేసి కొంచెం నీళ్ళుపోసి మూత పెట్టాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడి కొట్టి పెట్టుకోవాలి. కొత్తిమీర, కర్వేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఈ మసాలా పొడి చల్లి, కొత్తిమీర, కర్వేపాకు జల్లి ఉడికిన తర్వాత దించాలి.
చేప కట్లెట్
కావలసినవి : చేప 1 కిలో పచ్చిమిర్చి 6 లవంగాలు 4 దాల్చినచెక్కలు 4 చిన్న అల్లం ముక్క
ఉల్లిపాయలు 2 ధనియాలు 2 టీ స్పూన్లు యాలకులు 4 వెల్లుల్లి రేకలు 6
ఉప్పు, కారం, పసుపు కోడిగుడ్లు 2
నూనె 1 కప్పు కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :
చేపను శుభ్రంగా కడిగి రెండు గానీ, మూడు గానీ ముక్కలుగా కొయ్యాలి. ముక్కలను శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్ళుపోసి ఉడికించాలి. ఉడికిన తర్వాత దించి నీళ్ళన్నీ వంచి చల్లారిన తర్వాత పై పొట్టంతా తీసి ముళ్ళు లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మసాలా సామానంతా నూరి పెట్టుకోవాలి. ఈ నూరిన మసాలా ముద్దను చేపకి పట్టించాలి. కోడిగుడ్లను దానిలో కొట్టి మొత్తం చపాతీ పిండిలాగా కలపాలి. పొయ్యి మీద బాణలి పెట్టి 2 స్పూన్లు నూనెవేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఈ ముద్దలో వేసి కలపాలి. కొత్తిమీర, కర్వేపాకు కూడా సన్నగా తరిగివెయ్యాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగినతర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకొని దానిని గారెలు మాదిరిగా నొక్కి నూనెలో వేసి ఎర్రగా వేగిన తర్వాత దించాలి.
గతంలో
చేప వేపుడు
కావలసినవి : చేప 1 కిలో ఎండుమిర్చి 6 నూనె 1 1/2 కప్పు
వెల్లుల్లి రేకలు 6 అల్లం చిన్నముక్క ఉప్పు, పసుపు సరిపడా
చేయు విధానము :
చేపను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కోసి మరల కడిగి ఉంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు మెత్తగా నూరుకొని చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. 10 నిమిషములు వాటిని నాననివ్వాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత నాలుగేసి చేప ముక్కల చొప్పున వేస్తూ దోరగా వేగిన తర్వాత తీసివెయ్యాలి. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా 4 రోజులు నిల్వ ఉంటాయి కూడా. మీగిలిన నూనెను మరలా వాడుకోవచ్చు.
చేప చేపగానే వేపుడు కావలసినవి : కొఱమేను 1/2 కిలో
ఉల్లిపాయలు 4 ) ఉప్పు, కారం, పసుపు తగినంత
అల్లం చిన్నముక్క వెల్లుల్లి రేకలు 6
పచ్చిమిర్చి 6 చింతపండు పెద్ద నిమ్మకాయంత
కొత్తిమీర పది రెమ్మలు . నూనె సరిపడా చేయు విధానము :
చేపను శుభ్రంచేసి తల తోక కూడా తియ్యకుండా పొట్ట క్రింద నాటు పెట్టి లోపలదంతా తీసివేసి తల, తోక చెదిరిపోకుండా పై పొలుసంతా తీసివేసి చింతపండు పులుసు తీసుకొని ఈ చేపను పోర్క్తో గాట్లు పెట్టాలి. ఎందుకంటే ఉప్పు, కారం, పడుతుంది. గుచ్చి ఒక పళ్ళెంలో ఈ చేపను పెట్టి చింతపండు పులుసుపోసి, ఉప్పు, కారం, పసుపు వేసి అల్లం వెల్లుల్లి నూరివేసి బాగా చేపకి పట్టించాలి. 1 గంట సేపు నానిన తర్వాత చేపకు సరిపడా బాణలి పెట్టి నూనెపోసి ఈ చేపను చేత్తో పట్టుకొని పైన అంటుకున్న చింతపండు, ఉప్పు, కారం అంతా తుడిచి నెమ్మదిగా నూనెలో వెయ్యాలి. సన్నని సెగమీద మరీ గట్టిగా కాకుండా,
109
మెత్తగా కాకుండా వేయించి తీసుకోవాలి. తీసి పళ్ళెంలో పెట్టాలి. మిగిలిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు ఎర్రగా వేయించి తీసుకొని ఈ చేప పైన చల్లి కొత్తిమీర కూడా తరిగివేసి ఉంచాలి. ఈ విధంగా అమర్చి టేబుల్ మీద పెడితే చాలా అందంగా ఉంటుంది.
సొరచేప వేపుడు కావలసినవి : సొరచేప 1 కిలో
ధనియాలు 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు 4
లవంగాలు 3 పచ్చిమిర్చి 6
యాలకులు 3 వెల్లుల్లి రేకలు 8
దాల్చినచెక్క ముక్కలు 3 అల్లం ముక్క చిన్నది
కొత్తిమీర 10 రెమ్మలు నూనె 8 టీ స్పూన్లు
కర్వేపాకు రెండు రెమ్మలు గసగసాలు 1 టీ స్పూను
ఉప్పు, కారం, పసుపు తగినంత చేయు విధానము :
సొరచేపను శుభ్రంగా కడిగి పెద్దముక్కలు కోసికొని గిన్నెలో నీళ్ళుపోసి పొయ్యిమీద పెట్టి 10 ని||లు ఉడికించాలి. ఉడికింతర్వాత దించి పైన పొట్టు, ముళ్ళు తీసేసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఈ మసాలా సామాను, అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరి పెట్టుకోవాలి. పళ్లెంలో ఉంచిన ముక్కలను పొడిచేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం ముద్ద బాగా కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి బాగా వేగిన తర్వాత అన్నీ కలిపి ఉంచుకున్న చేప పిడుపును అందులో వేసి బాగా వేపి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి వేసి దీంచుకోవాలి.
కొటమేను చేప పిడుపు కావలసినవి : చేప 1 కిలో
ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 6
ధనియాలు 2 టీ స్పూన్లు లవంగాలు 4
యాలకులు 4 దాల్చిన చెక్కలు 4
వెల్లుల్లి రేకలు 4 నూనె 8 టీ స్పూన్లు
కొత్తిమీర, కర్వేపాకు కొంచెం ఉప్పు, కారం, పసుపు సరిపోయినంత
చేయు విధానము :
ఈ చేపను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలు కోసుకోవాలి. తర్వాత ముక్కల్లో ఉప్పు వేసి, నీళ్ళు పోసి కొంచెం సేపు గిన్నెలో ఉడికించాలి. ఉడికిన తర్వాత దించి నీరంతావంచి పై పొట్టంతా చేతితో కడిగివేసి ఒక ప్లేటులో పెట్టుకొని కొంచెం కొంచెం ముక్కతీసుకొని ముళ్ళు లేకుండా తీసి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత నూరి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి ముద్దను నేసీ చేప పొడిని కూడా వేసి బాగా వేపుతూ ఉప్పు, పసుపు, కారం వేసి, మసాలా పొడిని వేసి బాగా కలపాలి. వేగిన తర్వాత కర్వేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పైన చల్లి కొంచెం సేపైన తర్వాత దించాలి. బొమ్మిడాయిలుచింతకాయ వేపుడు
కావలసినవి : బొమ్మిడాయిలు 1 కిలో
నూనె 2 కప్పులు పచ్చి చింతకాయలు పులుపు సరిపడా పచ్చిమిర్చి 10 ఉప్పు, పసుపు తగినంత
111
చేయు విధానము :
బొమ్మిడాయిలు తెల్లగా వచ్చేవరకు నేలమీద రాసి శుభ్రంచేసి కడిగి పెట్టుకోవాలి. పులుపుకు సరిపడా చింతకాయలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, రోట్లో వేసి మెత్తగా దంచి కడిగి ఉంచిన బొమ్మిడాయిలుకి పట్టించాలి. అరగంట సేపు మూత పెట్టి ఉంచాలి. పచ్చి చింతకాయలు దొరక్కపోతే చింతపండు పులుసును కలుపుకోవచ్చు. నానిన బొమ్మిడాయిలను శుభ్రంగా నీళ్ళపోసి కడగాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత 4 చేపల చొప్పున నూనెలో వేసి వేయించి తీసుకోవాలి.ఇవి టిఫిన్ లాగా తినడానికి కూడా పుల్లపుల్లగా ఎంతో బావుంటాయి.
రొయ్యల పిడుపు కావలసినవి : రొయ్యిలు 1/2 కిలో
పచ్చిమిర్చి 4
యాలకులు 2 ఉల్లిపాయలు 2.
వెల్లుల్లి 5 రేకలు లవంగాలు 2
ధనియాలు 2 టీ స్పూన్లు అల్లం చిన్నముక్క నూనె 4 టీ స్పూన్లు
దాల్చినచెక్క చిన్నముక్క ఉప్పు, కారం, పసుపు సరిపోయినంత కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :-
| రొయ్యలు శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి అల్లం, వెల్లుల్లి నూరివేసి సన్నని సెగమీద పెట్టి కొంచెం సేపు మూత పెట్టాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మసాలా సామానంతా మెత్తగా పొడికొట్టి ఉంచాలి. ఉడికిన రొయ్యలను దించి చల్లారిన తర్వాత రోటిలో కొంచెం కొంచెంగా వేసి పొడి కొట్టి ఉంచుకోవాలి. తర్వాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి,
112
పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేగిన తర్వాత మసాలా పొడిరొయ్యలకు బాగా పట్టించి వేగుతున్న ఉల్లిపాయల్లో వేయాలి. వేగిన తర్వాత కొత్తిమీర సన్నగా తరిగివేసి దించుకుంటే చాలా బావుంటుంది.
రొయ్యల ముద్దకూర కావలసినవి : రొయ్యలు 1/2 కిలో
ఉల్లిపాయలు 4 ఉప్పు, కారం, పసుపు తగినంత
పచ్చిమిర్చి 4. నూనె 6 టీ స్పూన్లు
వెల్లుల్లి 4 రేకలు యాలకులు 2
ధనియాలు 2 టీ స్పూన్లు గసగసాలు 2 టీ స్పూన్లు
లవంగాలు 23 దాల్చిన చెక్క కొంచెం
కొబ్బరి ముక్క చిన్నది కొత్తిమీర పది రెమ్మలు చేయు విధానము :
రొయ్యలు శుభ్రం చేసి కడిగి ఉంచుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కోసి ఉంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి మసాలా సామానంతా వేసి మెత్తగా నూరి ఉంచుకోవాలి. కడిగి ఉంచుకున్న రొయ్యలకు ఈ ముద్దను పట్టించి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్ళుపోసి ఉడికించాలి, పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఉడికిన రొయ్యలను వేసి బాగా వేపి కొత్తిమీర పైన జల్లి కొంచెం సేపైన తర్వాత దీంచాలి.
అనుకున్న
రొయ్యల వేపుడు
కావలసినవి : రొయ్యలు 1/2 కిలో
ఉల్లిపాయలు 3
నూనె 8 టీ స్పూన్లు పచ్చిమిర్చి 6
113
ವಯ
నూరి యాం
తరిగి
రొయ
2 సూ
మీద కూడా
నూనె
అల్లం చిన్నముక్క
వెల్లుల్లి రేకలు 6 ధనియాలు 2 టీ స్పూన్లు
గసగసాలు 2 టీ స్పూన్లు కొబ్బరిముక్క చిన్నది
లవంగాలు 2 యాలకులు 2
దాల్చిన చెక్క ముక్కలు 2 ఉప్పు, కారం, పసుపు కొంచెం
కొత్తిమీర, పొదీనా కొంచెం చేయు విధానము :
రొయ్యలు శుభ్రంచేసి కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెంసేపు పొయ్యిమీద నీరులేకుండా యిగరబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. ధనియాలు, కొబ్బరి, గసగసాలు మెత్తగా నూరి పెట్టుకోవాలి. దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు పొడిచేసి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత రొయ్యలు అందులో వేసి బాగా వేపాలి. తర్వాత ధనియాలు, గసగసాలు, కొబ్బరి నూరిన ముద్దనువేసి కొంచెం నీళ్ళుపోసి బాగా ఉడకనివ్వాలి. మనకు కావలసినంత కారంవేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొంచెం సేపైన తర్వాత నీళ్ళన్నీ యిగిరిన తర్వాత మసాలాపొడి చల్లి కొత్తిమీర, పొదీన ఆకులను సన్నగా తరిగి పైన జల్లి తర్వాత దించాలి.
రొయ్యల కట్లెట్ కావలసినవి : రొయ్యలు 1/2 కిలో
వెల్లుల్లి రేకలు 4 అల్లం చిన్నముక్క
ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి 6
లవంగాలు 2 యాలకులు 2
దాల్చినచెక్కముక్కలు 2 ఉప్పు, కారం, పసుపు తగినంత
బ్రెడ్ 1, నూనె 1 కప్పు
తయ
ఉంది తీసు
కావ రొయ
|... - A
వెల్లు ధనం
యా దాల్చి
పచ్చి
కొత్త
114
47
4.
ంపు వేసి -చ్చిమిర్చి
యాలు, లకులు, - కాగిన లోవేసి నువేసి బాగా
చేయు విధానము :
రొయ్యలు శుభ్రంచేసి బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్దను వేసి పొయ్యిమీద పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడికొట్టి ఉంచుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. రొయ్యలు చల్లారిన తర్వాత రోలు శుభ్రంగా తుడిచి రొయ్యలు కొంచెం కొంచెంగా వేస్తూ దంచి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఉప్పువేసి సన్నని సెగ మీద ఎర్రగా వేయించి దంచి ఉంచిన రొయ్యల పొడిలో వెయ్యాలి. పొడి మసాలా కూడా అందులో వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి బ్రెడ్ ను నీళ్ళతోముంచి వెంటనే చేతిలో పెట్టుకొని ముద్దలుగా తయారుచేసి అరచేతిలో వెడల్పుగాచేసి ఈ రొయ్యల పొడిని ఉండలు చేసి ఈ ఉండను బ్రెడ్లో పెట్టి చుట్టాలి. వీటిని నూనె కాగిన తర్వాత అందులో వేసి వేపి తీసుకోవాలి.
రొయ్యల కుర్మా కావలసినవి : రొయ్యలు 1/2 కిలో
ఉల్లిపాయలు 3 వెల్లుల్లి రేకలు 4
చిన్న అల్లం ముక్క ధనియాలు 2 టీ స్పూన్లు
గసగసాలు 2 టీ స్పూన్లు యాలకులు 24
లవంగాలు 2 దాల్చినచెక్కలు 2
పెరుగు 1 కప్పు పచ్చిమిర్చి 6.
నూనె 6 టీ స్పూన్లు చిన్న కొబ్బరి ముక్క
ఉప్పు, పసుపు, కారం తగినంత కొత్తిమీర 10 రెమ్మలు మన
పొదీనా ఆకు 5 రెమ్మలు
తర్వాత
కర్వాత
115
చేయు విధానము :
రొయ్యలను వొలిచి శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, గసగసాలు, మసాలా సామాన్లు, కొబ్బరి నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు కలిపిన రొయ్యలను నూనెలో వేసి కొంచెం సేపు వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి నూరిన ముద్దను కూడా వేసి పెరుగుపోసి కొంచెం నీళ్ళు కూడా పోసి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మసాలా కొబ్బరి ముద్దను అందులో వేసి బాగా కలపాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర, పొదీనా సన్నగా తరిగివేసి చిక్కగా అయిన తర్వాత దించాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
రొయ్యల కబాబ్ కావలసినవి : పచ్చి రొయ్యలు 1/2 కిలో ..
యాలకులు 2 ఉల్లిపాయలు 4
లవంగాలు 2 పచ్చిమిర్చి 4
దాల్చిన చెక్కలు 2. కోడిగుడ్లు 2
నూనె 6 టీ స్పూన్లు పెరుగు 1 కప్పు
ఉప్పు సరిపోయినంత అల్లం చిన్నముక్క
పసుపు చిటికెడు వెల్లుల్లి రేకలు 6.
కారం కావలసినంత బంగాళా దుంపలు 4 చేయు విధానము :
పచ్చి రొయ్యలు శుభ్రం చేసి నీళ్ళతో బాగా కడిగి ఆవగించి, రొయ్యలను రోట్లో వేసి కొంచెం దంచి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగివేసి వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి నూరి వేసి ఈ నూరి
116
" -
ఉంచుకున్న రొయ్యలను అందులో వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క పొడిచేసి వేసి, కొత్తిమీర తరిగివేసి బాగా కలిపి దించుకోవాలి. బంగాళా దుంపలను ఒక్కొక్క దుంప 6 ముక్కలు అయ్యేటట్లు కోసి ఉప్పువేసి ఉడికించి పొట్టుతీసి పెట్టుకోవాలి. పెరుగును సన్నని బట్టపై వడపోయాలి. తర్వాత కొద్దిగా ఉప్పువేసి పెరుగులో కలపాలి. ఉడికించుకున్న పచ్చిరొయ్యల ముద్దను చిన్న బిళ్ళలుగా చేసి బిళ్ళమధ్యలో ఉడికించిన ఒక బంగాళాదుంప ముక్కను పెరుగులో ముంచి బిళ్ళ మధ్యలో పెట్టి ఉండలాగా ముడుచుకోవాలి. కోడిగుడ్లను ఒక గిన్నెలో కొట్టి ఉప్పు వేసి బాగా ఎగ్ బీటర్తో కొట్టి అందులో ఈ ఉండను ముంచి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
పీతల వేపుడు కావలసినవి : పీతలు 1 కిలో
లవంగాలు 4 అల్లం చిన్నముక్కలు
యాలకులు 4 వెల్లుల్లి రేకలు 8
దాల్చిన చెక్కలు 4 ఉల్లిపాయలు 4
ధనియాలు 2 స్పూన్లు నూనె 8 స్పూన్లు
కొత్తిమీర 10 రెమ్మలు గసగసాలు 2 స్పూన్లు కలగడం
కర్వేపాకు 2 రెమ్మలు కొబ్బరి ముక్క చిన్నది
ఉప్పు, కారం, పసుపు మజ్జిగ 1 గ్లాసు
పచ్చిమిర్చి 6 చేయు విధానము :
పీతలకు కాళ్ళు విరిచి, పైన పెచ్చులు తీసి మీకు కావలసిన సైజులో ముక్కలు కోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగిన ముక్కలో ఉప్పు, పసుపు వేసి గ్లాసు మజ్జిగపోసి కొంచెం సేపు రాసి కడగాలి. అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం,
117
60)
47.
పసుపు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్కలు మెత్తగా ముద్దగా నూరుకొని ఈ కడిగి ఉంచుకున్న ముక్కలకి బాగా పట్టించాలి. రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిగిలిన రెండు ఉల్లిపాయలు, మిగిలిన మసాలా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత పీతల ముక్కలను వేసి కొంచెం నీళ్ళు పోసి అరగంట ఉడక నివ్వాలి. ఉడికిన తర్వాత నూరి ఉంచిన మసాలా ముద్దను వేసి కొత్తిమీర, కర్వేపాకు సన్నగా తరిగి వేసి నీరంతా యిగిరిన తర్వాత దించుకోవాలి.
పీతల పులుసు కావలసినవి : పీతలు 1 కిలో
అల్లం చిన్నముక్క ఉల్లిపాయలు '4
వెల్లుల్లి రేకలు 8 పచ్చిమిర్చి 6
కొబ్బరి ముక్క చిన్నది యాలకులు 3, లవంగాలు 2
కొత్తిమీర 20 రెమ్మలు దాల్చిన చెక్కలు 2
గసగసాలు 1 టీ స్పూను ఉప్పు, కారం, పసుపు -
ధనియాలు 2 టీ స్పూన్లు నూనె 8 టీ స్పూను
చింతపండు పులుపుకు సరిపడా మజ్జిగ 1 గ్లాసు చేయు విధానము :
అక్క అని
వరకు,
పీతలను కాళ్ళు తీసేసి పైన పెచ్చులు తీసి కావలసిన సైజులో ముక్కలు కోసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు మజ్జిగ 1 గ్లాసుపోసి బాగా రాసి కడగాలి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. మిగిలిన రెండు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, కొబ్బరిముక్క అన్నీ కలిపి నూరుకోవాలి. ఈ కడిగి ఉంచిన ముక్కల్లో
118
ఒక
- # # # #
ఉప్పు, పసుపు వేసి ఈ నూరిన ముద్దను బాగా పట్టించాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఈ ముక్కలను వేసి బాగా కలిపి కొంచెం నీళ్ళుపోసి ఉడకనివ్వాలి. ఇది చాలా ఆలస్యంగా ఉడుకుతుంది, ఉడికిన తర్వాత చింతపండు బాగా పిసికి పులుసు పోసి కొత్తిమీర వేసి కొంచెం సేపు ఉడికించి దించుకోవాలి.
కోడిగ్రుడ్లు - పాలు పోసి కూర కావలసినవి : కోడిగుడ్లు 4 ,
ఉల్లిపాయలు 6 పచ్చిమిర్చి 6.
పాలు 2 గ్లాసులు నూనె 5 టీ స్పూన్లు
కొత్తిమీర 10 రెమ్మలు ఉప్పు, కారం, పసుపు తగినంత చేయు విధానము :
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగ తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఉడుకు తున్నప్పుడు పాలు (చిక్కనివి) పొయ్యాలి. ఉడుకుతున్నప్పుడు గుడ్లు కొట్టి ఒక దాని ప్రక్కన ఒకటి పోయాలి. సన్నటి సెగమీద పెట్టి అటూఇటూ తిప్పాలి. గరిటతో కలప కూడదు. కొంత సేపటికి పాలన్నీ ఇగిరిపోతాయి. కొత్తిమీర సన్నగా తరిగి వెయ్యాలి. ఈ కోడిగుడ్లు అచ్చులు పాలు పీల్చు కొని ఎంతో రుచిగా ఉంటాయి.
కోడిగుడ్లు వేపుడు కావలసినవి :
S కోడిగుడ్డు 6
పచ్చిమిర్చి 6 - ఉల్లిపాయలు 4
వెల్లుల్లి రేకలు 6 లవంగాలు 2
దు యాలకులు 2
119
దాల్చినచెక్కలు 2
ధనియాలు 2 టీ స్పూన్లు గసగసాలు 1 టీ స్పూన్లు
నూనే 4 టీ స్పూన్లు ఎండుకొబ్బరిముక్క చిన్నది
ఉప్పు, కారం, పసుపు తగినంత కొత్తిమీర 10 రెమ్మలు
కర్వేపాకు రెండు రెమ్మలు చేయు విధానము :
కోడిగుడ్డును ఉడికించిన తర్వాత పై పొట్టుతీసి ఉంచాలి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు తరిగి ఉంచాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. మసాలా సామానంతా పొడికొట్టి ఉంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కోడి గుడ్లకు కొంచెం నాటు పెట్టి దోరగా వేయించి తీసుకోవాలి. తర్వాత నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేయించి ఉప్పు, కారం, పసుపు, వేసి, అల్లం వెల్లుల్లి నూరిన ముద్దను వేసి కొంచెం నీళ్ళుపోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత గుడ్లను వేసి కొత్తిమీర, కర్వేపాకు, మసాలపొడి వేసి బాగాకలిపి దించాలి.
కోడిగుడ్ల పులుసు కావలసినవి : కోడిగుడ్లు 6
ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 6
లవంగాలు 2, యాలకులు 2 చింతపండు కొంచెం
దాల్చిన చెక్కలు 2 (చిన్నముక్కలు) మసాలా ఆకులు 2
నూనె 6 టీ స్పూన్లు ఉప్పు, కారం, పసుపు కొంచెం
కొత్తిమీర 10 రెమ్మలు చేయు విధానము :
కోడిగుడ్లు కొంచెం నీళ్ళుపోసి ఉడికించి పొట్టుతీసి ఉంచాలి. ఉల్లి. పచ్చిమిర్చి, ముక్కలు కోసి ఉంచాలి. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి మసాలా సామానంతా వేసి వేగిన తర్వాత ఉల్లి.
C)
120
పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కోడిగుడ్లను వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్ళుపోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దించేటప్పుడు చింతపండు పులుసు పోసి చిక్కగా అయిన తర్వాత దించి కొత్తిమీర చల్లాలి.
కోడిగుడ్ల బజ్జీలు కావలసినవి : కోడిగుడ్లు 6
శనగపిండి 1 కప్పు నూనె 1 కప్పు
ఉప్పు, కారం, పసుపు సరిపోయినంత చేయు విధానము :
కోడిగుడ్లలో నీళ్ళుపోసి పొయ్యిమీద పెట్టి ఉడికించి పై తొక్కతీసి ఉంచుకోవాలి. తర్వాత లోపల చందమామ (ఎల్లో పడిపోకుండా గుడ్డును చక్రాల్లాగా కోసుకోవాలి. శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు వేసి నీళ్ళు పోసి చిక్కగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఈ కోసి ఉంచుకున్న కోడిగుడ్ల చక్రాలని ఒక్కొక్కటి జాగ్రత్తగా పట్టుకొని ఈ శనగపిండిలో ముంచి నూనెలో వేయించి తీసుకోవాలి. ఇవి తినడానికి చాలా బావుంటాయి.
కోడిగుడ్ల - జున్ను కూర కావలసినవి : కోడిగుడ్లు 6
ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి 4
లవంగాలు 2 యాలకులు 2
దాల్చిన చెక్కలు 2 చిన్న అల్లం ముక్క
నూనె 5 టీ స్పూన్లు వెల్లుల్లి రేకలు 4
చిన్న కొబ్బరి ముక్క
( 121
ఉప్పు, కారం, పసుపు తగినంత
ధనియాలు 1 టీ స్పూను గసగసాలు 1 టీ స్పూను
కొత్తిమీర 10 రెమ్మలు చేయు విధానము :
కోడిగుడ్లు ఒక గిన్నెలో కొట్టి పోసి ఉప్పు వేసి బాగా స్పూన్తో గిలకొట్టాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళుపోసి కాగే టప్పుడు ఈ కోడిగుడ్ల గిన్నెను అందులో పెట్టి మూత పెట్టి నీళ్ళ గిన్నె మీద కూడా మూతపెట్టి ఉంచాలి. 10 నిమిషములు అయిన తర్వాత గట్టి పడుతుంది. అప్పుడు దించి కావలసిన సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ మసాలా సామానంతా అల్లం, వెల్లుల్లితో సహా ముద్దగా నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత ఈ నూరి ఉంచుకున్న మసాలా ముద్దను వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత కొంచెం నీళ్ళుపోసి బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు ఈ కోసి ఉంచుకున్న జున్ను ముక్కలను అందులో వేసి కొంచెం సేపు ఉడకనిచ్చి కొత్తిమీర సన్నగా తరిగి వేసి ఇగిరిన తర్వాత దించాలి.
ను
వరం
పు
122
పచ్చిమాంసంతో బిరియాని కావలసినవి : మాంసం 1 కిలో
సన్నటి బియ్యం 1కిలో పెరుగు 1 లీటరు
అల్లం కొంచెం వెల్లుల్లి పాయ పెద్దది ఒకటి
షాజీర 1 టీ స్పూను గోధుమపిండి 1/2 కిలో
మిఠాయిరంగు 1/2 టీ స్పూను లవంగాలు 10
యాలక్కాయలు 10 దాల్చిన చెక్క కొంచెం
పచ్చిమిరపకాయలు 10 ఉల్లిపాయలు 1/2 కిలో
నెయ్యి లేక డాల్డా 1 1/2 కప్పు కొత్తిమీర చిన్నకట్ట
పొదీనా చిన్నకట్ట పాలు 1 కప్పు
ఉప్పు సరిపడినంత పసుపు కొంచెం చేయు విధానము :
మాంసము మనకు కావలసిన సైజులో ముక్కలు కోసుకొని, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. పొదీనా, కొత్తిమీర సన్నగా కోసి పెట్టుకోవాలి. పైన చెప్పిన మసాలా దినుసుల్లో సగభాగం పొడికోట్టుకుని పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మాంసంలో అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, పెరుగు, కొట్టి పెట్టుకున్న మసాలాపొడి, కొత్తిమీర, పొదీనా సగంవేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పదినిమిషాలు అయిన తర్వాత, బియ్యం శుభ్రంగా కడిగి, రాళ్లు లేకుండా చూచుకొని ఒక గిన్నెలో వుంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి మూడు లీటర్ల నీళ్ళుపోసి, నీళ్ళు మరుగుతున్నప్పుడు మిగిలిన మసాలా సామాన్లు వేసి బాగా మరిగిన తరువాత బియ్యం వేసి కలిపి ఒక్క పొంగు వచ్చిన తరువాత బుట్టలోగానీ, బట్టలోగానీ, ఈ అన్నాన్ని పోసి వెయ్యాలి. నీరు లేకుండా వంచి, కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి. తరువాత మనం ఏ గిన్నెలో అయితే పలావు
123
న ఒక కప్పు నెయ్యిపోసి, కలిపి
పెట్టుకోవాలి. తరువాత
చెయ్యాలనుకుంటామో ఆ గిన్నెలో అడ వుంచుకున్న మాంసాన్నంతా అడుగున యీ వార్చిన బియ్యాన్ని పైన వేసి బాగా సం
కరించాలి. కోసి ఉంచుకున్న వేరే గిన్నెలో వేసి పొయ్యిమీద
పచ్చిమిర్చి, కొత్తిమీర, పొదీనా వేసి సగం కప్పు వేసి
మిగిలిన నేతిని యీ
'! --- ..
అజయం :- 17 Nara
కంసాన్నంతా అడుగున వెడల్పుగా సర్ది పెట్టుకోవాలి. ఈ
య్యాన్ని పైన వేసి బాగా సర్దాలి. కప్పు పాలల్లో మిఠాయి శనిని చేతో యీ వార్చిన బియ్యంమీద చిలకరించాలి. కోసి ఉ.
6. కొతిమీర, పొదీనా వేసి సగం కప్పు నేతిని వేరే గిన్నెలో వేసి పొయి ఏ ఇటి కోసి వుంచిన ఉల్లిపాయముక్కలను కొంచెం కొంచెంగావేసి బాగా కరకరలాడేటట్లుగా వేయించి తీసి పెట్టుకొని వేపగా మిగిలిన నేమి? బియ్యంమీద పోసి, గోధుమపిండి పూరీలపిండిలాగా కలిపి పెట్టుకుని, పూకు డేగిసాకు అంచు చుట్టూ పెట్టుకుని దానిమీద మూత గట్టిగా పెట్టుకోవాలి . డేగిసాను పొయ్యిమీద పెట్టి బాగా అన్ని వైపులా తగిలేలాగు మంట పెట్టాలి. పది నిమిషాలైన తర్వాత క్రింద మంట తీసివేసి, నిప్పులన్నీ పైన మూతమీద వేసి. పది నిముషాల తర్వాత నిప్పులన్నీ తీసివేసి, చుట్టూ పెట్టుకున్న గోధుమ పిండి కూడా తీసివేసి, మూత తీసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా లేకపోతే రెండు నిమ్మకాయలు మాంసంలో పిండి కలుపుకోవచ్చు. వేపి ఉంచుకున్న ఉల్లిపాయముక్కలను పైన చల్లి మూత పెట్టాలి. మగ్గనివ్వాలి.
నవరంగ్ బిరియానీ కావలసినవి :
బియ్యం 1 కిలో
పెరుగు 1 లీటరు లవంగాలు 10
యాలకులు 10 జీడిపప్పులు 10 వరకు
దాల్చిన చెక్క కొంచెం పచ్చిమిర్చి 10
ఉల్లిపాయలు 1/2 కిలో అల్లం కొంచెం
వెల్లుల్లిపాయ 1 గోధుమపిండి 1/2 కిలో మిఠాయిరంగు 1/2 టీ స్పూను
కోడిగానీ లేక మాంసం గానీ 1 కిలో నెయ్యి లేక డాల్డా 1 1/2 కప్పు
పాలు 1 కప్పు
ఉప్పు, పసుపు, కారం తగినంత
షాజీర 1 టీ స్పూను
కొత్తిమీర చిన్నకట్ట
124
పొదీనా చిన్నకట్ట
గసగసాలు 2 టీ స్పూన్లు కొబ్బరి (ఎండుది గానీ పచ్చిది గానీ) 1 చిప్ప చేయు విధానము :
మాంసం కావలసిన సైజులో ముక్కలు కోసుకొని కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ముక్కలు కోసి పెట్టుకోవాలి. పొదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, మెత్తగా నూరి పెట్టుకోవాలి. మిగిలిన మసాలా సామానంతా మెత్తగా పొడి కొట్టుకుని పెట్టుకోవాలి. మాంసానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, పెరుగు కూడా వేసి బాగా పట్టించి పెట్టుకోవాలి. కప్పు పాలల్లో మిఠాయిరంగు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి మూడు లీటర్ల నీళ్ళుపోసి మరిగేటప్పుడే,బియ్యం శుభ్రంగా కడిగి మరిగే నీళ్ళల్లో వేసి పులిహోర అన్నం కంటే కొంచెం బిరుసుగా వండి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి సగం నెయ్యిపోసి, కొసి పెట్టుకున్న ఉల్లిపాయముక్కల్లో సగం వేసి, ఎర్రగా వేయించి తీసుకోవాలి. వేరే ఒక గిన్నె పొయ్యిమీద పెట్టి, ఆ గిన్నెలో సగం నెయ్యి వేసి మిగిలిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత అన్నీకలిపి వుంచిన మాంసం వేసి బాగా కలిపి, కొంచెం సేపు మూత పెట్టాలి. తరువాత కొంచెం నీళ్లుపోసి బాగా కలిపి నీరు యిగిరేవరకూ వుడకనివ్వాలి తరువాత నీరువేకుండా చూచి దించుకోవాలి. పలావు ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలో మిగిలిన సగం నెయ్యివేసి, వండి పెట్టుకున్న అన్నంలోనుండి కొంచెం తీసి డేగిసా అడుగునవేసి పలచగా సర్ది దానిమీద వండివుంచుకున్న మాంసంలోనుండి కొంచెం తీసి అన్నంమీద పలుచగా సర్ది దానిమీద మళ్ళీ అన్నం పొరలాగా సర్ది, కొంచెం కొత్తిమీర, పొదీనా వేసి, మిఠాయిరంగు కలిపిన పాలు కొంచెంగా చిలకరించాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నంమీద సర్దాలి. అదేవిధముగా ఒకపొర అన్నం ఒక పొర కూరవేసుకుని, అన్నం మీద వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర, పొదీనా వేసుకుంటూ, ఈ పాలు చల్లుకుంటూ మొత్తం అన్నం కూర అంతా
125
బాగా
సర్దుకుని పెట్టుకోవాలి. గోధుమపిండి గట్టిగా కలుపుకుని, యీ డేగిస్తారు. పెట్టి గట్టిగా మూత పెట్టి పొయ్యిమీద పెట్టాలి. ఒక అయిదు నిముషాలు మంట పెట్టిన తరువాత మంటతీసివేసి నిప్పులు పై మూత మీదవేసి మరో ఆ నిముషాలయిన తర్వాత దించి పెట్టుకోవాలి. మనం తినేటప్పుడు. ఈ గోధుమపిండిని తీసి, మూతతీసి గరిటతో లోపలకంటా గుచ్చి, కూర అనంతో కలిపి తీసుకుని వడ్డించుకోవాలి. దీనిలోని నేర్పంతా తీసి వడ్డించుకోవటంలోనే వుంటుంది. శ్రమ కొంత ఎక్కువయినాగానీ, చూడటానికి రుచిగానూ, అందంగాను
BE
ఉండే పలావ్ యిది.
బిర్యాని కావలసినవి : పలావ్ బియ్యం 1 కిలో
నెయ్య + నూనె 1 కప్పు మాంసం కిలో
జీడిపప్పు కొంచెం ఉల్లిపాయలు 4
కొత్తిమీర 10 రెమ్మలు పచ్చిమిర్చి 6
పొదీనా 5 రెమ్మలు మసాలా ఆకు కొంచెం
పాలు 1 కప్పు లవంగాలు 6
ఉప్పు, పసుపు కొంచెం యాలకులు 6
దాల్చిన చెక్కలు 6 వెల్లుల్లి పాయలు 2
అల్లం 3 అంగుళముల ముక్క చేయు విధానము :
బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంచుకోవాలి. 2 వెల్లుల్లి పాయలు వొలిచి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. మాంసం కొంచెం పెద్ద ముక్కలు కోసి పెట్టుకోవాలి. అల్లం 1 వెల్లుల్లిపాయ నూరి పెట్టుకోవాలి. మిగిలిన వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మాంసంలో ఉప్పు, పసుపు నూరిన వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం నీళ్ళుపోసి మెత్తగా
126
(K
CX
కాకుండా 5 నిమిషములు ఉడికించి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి, నూనె కలిపి పోసి కాగిన తర్వాత మసాలా ఆకు, మసాలా సామాను, పొదీనా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత బియ్యం పోసి బాగా కలిపి 1 కప్పు పాలతో సహా ఒకటిన్నర లీటర్ల నీళ్ళు కొల్చుకొని పొయ్యాలి. కావలసినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఉడుకుతున్నప్పుడు మాంసం ముక్కలు, కొత్తిమీర అందులో వేసి ఉడికిన తర్వాత దించుకోవాలి. కుక్కర్ లో (అయితే 8 నిమిషాలు చాలు). నీళ్ళు తక్కువయితే కొంచెం చల్లుకోవచ్చు.
మరోరకం బిర్యాని కావలసినవి : కోడి లేక మాంసం 1 కిలో
లవంగాలు 6 మంచి పలావ్ బియ్యం 1కిలో
యాలకులు 6 ఉల్లిపాయలు 5
దాల్చిన చెక్కలు 6 పచ్చిమిర్చి 8 -
గసగసాలు 2 టీ స్పూన్లు పచ్చికొబ్బరి చిప్ప 1
ధనియాలు 2 టీ స్పూన్లు మిఠాయిరంగు చిటికెడు
వెలుల్లిపాయలు 2 పెద్దవి పెరుగు లేక మజ్జిగ 1 కప్పు
మసాలా ఆకు కొంచెం నెయ్యి లేక నూనె 1 కప్పు
అల్లం 3 అంగుళాల ముక్క ఉప్పు తగినంత కొత్తిమీర పొదీనా చిన్నకట్ట జీడిపప్పు కొంచెం చేయు విధానము :
బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంచాలి. 2 వెల్లుల్లిపాయలు ఒల్చి పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అల్లం, 1 వెల్లుల్లిపాయ నూరి పెట్టుకోవాలి. రోలు కడిగి కొబ్బరిచిప్ప, ధనియాలు, గసగసాలు. 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, మిగిలిన రెండు ఉల్లిపాయలు వేసి ముద్దగా నూరి పెట్టుకొని రోలు కడిగిన నీళ్ళు
127
సి మిగిలిన మసాలా సామానంతా
సునకు కావలసిన సైజులో ముక్కలు కోసి
తీసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె పోసి మిగిలిన మసాల వేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి, మిగిలిన వెల్లుల్లిపాయ పొదీనా తరిగి వేసి బాగా వేపాలి. కోడిని మనకు కావలసిన సైజులో ముగ కడిగి ఈ తాలింపులో వేసి ఉప్పు, కారం, పసుపువేసి, అల్లం, వెల్లులి ముర బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించాలి. నీళ్ళు ఇగిరిన తరా నీళ్ళు పోసి ఉడికించాలి. పొయ్యిమీద మరోగిన్నె పెట్టీ 1 1/2లీటర్ల నీళ్లు పోసి ఉడికించాలి. మరిగిన తర్వాత కడిగి ఉంచిన బియ్యం అందులోపోసి, చిటికెడు
ceటర్ల నీళ్ళు పోసి మిఠాయిరంగు వేసి ఒక్క పొంగు రానిచ్చి దించి నీరంతా వంచాలి. ఉడుకుతున్న మాంసంలో రుబ్బి ఉంచిన మసాలా ముద్ద రోట్లో కడిగి తీసుకున్న నీరు పోసి ఉంచిన మసాలా ముద్ద రోట్లో కడిగి తీసుకున్న నీరు పోసి బాగా గుజుగా ఉడికించుకోవాలి. తర్వాత వార్చి ఉంచిన అన్నాన్ని ఈ కూరలో వేసి బాగా కలిపి కొత్తిమీర సన్నగా తరిగివేసి మూత పెట్టి ఆవిరిపోకుండా సన్నని సెగమీద ఉడికించాలి. ఆవిరికి అన్నం మగ్గి మంచి సువాసన వస్తూ ఎంతో రుచిగా ఉంటుంది.
బోన్లెస్ చికెన్ బిర్యాని కావలసినవి : పలావ్ బియ్యం 1 కిలో
అల్లం 4 అంగుళముల ముక్క బ్రాయిలర్ కోడి 1 కిలో
వెల్లుల్లి రేకలు 8 చిన్న పచ్చి రొయ్యలు 1/4 కిలోల
లవంగాలు 8 కారెట్ పెద్దది 1
యాలకులు 8 ఉల్లిపాయ 1
దాల్చిన చెక్కలు 8 బీన్స్ 10
ఉల్లిపొరకలు 8 - పచ్చిమిర్చి 10న
కొత్తిమీర చిన్నకట్ట నూనె 6 టీ స్పూన్లు
పొదీన పది రెమ్మలు నెయ్యి 6 టీ స్పూన్లు
పచ్చిబఠాణీ 1/4 కిలో తందోరి మసాలా పౌడర్ 1 టీస్పూను, ఉప్పు, పసుపు తగినం'
- *-4,
-----17" " " --
128
చేయు విధానము :
కిలో బియ్యంలో రాళ్ళు లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద ఎసరు పెట్టి పులిహోర అన్నంలాగా బిరుసుగా వండి ఒక గిన్నెలోకి వార్చి ఆ గంజిని ఉంచుకోవాలి. కోడిని శుభ్రంగా కడిగి పై చర్మం అంతా తీసేసి శుభ్రంగా కడిగి కోడిని రెండు భాగాలుగా కోసి ఒక గిన్నెలో పెట్టి 2 గ్లాసుల నీళ్ళుపోసి కొంచెం ఉప్పు వేసి పొయ్యిమీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కోడిలోని ఎముకలన్నింటిని ఏరిపారేసి మెత్తని మాంసాన్ని మాత్రమే కావలసిన సైజులో ముక్కలు కోసుకోవాలి. బీన్స్, కేరట్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కోసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద నూరి పెట్టుకోవాలి. రొయ్యలను శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసి కాగాక లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు పొడికొట్టివేసి వేగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపిన తర్వాత అల్లం ముద్దను వేసి కలిపి బఠాణీ, కేరట్, బీన్స్, రొయ్యలను వేసి బాగా కలిపి నీరంతా యిగిరేంత వరకు వేపి, ఉప్పు, పసుపు వేసి మసాలా పౌడర్ ను వేసి కలిపి కోడిని ఉడికించగా మిగిలిన నీరు, గంజి కలిపి 2 గ్లాసులు పోసి కొద్ది సేపు ఉడికించాలి. పొదీనా, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. బఠాఠణి, బీన్స్, కారట్ ఉడికిన తర్వాత పొదీనా, కొత్తిమీర వేసి వండిన అన్నాన్ని, ఉల్లిపొరక వేసి బాగా కలిపి సన్నని సెగమీద ఉంచి ఉడికిన తర్వాత మధ్యలో గుంటచేసి కోడి మాంసంను అందులోవేసి అన్నాన్ని కప్పి ఉంచాలి. అన్నం పదునుగా ఉంటే కొంచెం గంజి నీళ్ళు చిలకరించుకోవచ్చు. అన్నాన్ని సన్నని సెగమీద ఉంచి మూత పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత దించి వడ్డన చేసేటప్పుడు ఒక్కసారి గరిటెతో అంతా బాగా కలియబెట్టాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. రొయ్యిలు లేకున్నా పర్వాలేదు. కైమా ఉంటే వేసుకోవచ్చు.
పచ్చిరొయ్యల పలావ్ కావలసినవి : పచ్చి రొయ్యలు 1 కిలో
పలావ్ బియ్యం 1 కిలో ఉల్లిపాయలు 4
పచ్చిమిర్చి 8
129
అల్లం చిన్న ముక్క
నెయ్యిలేక నూనె 1 కప్పు వెల్లుల్లిపాయలు 2
పాలు 1 కప్పు మసాలా ఆకు కొంచెం
లవంగాలు 6 దాల్చినచెక్క 6
యాలకులు 6. ఉప్పు, కారం, పసుపు కొంచెం
కొత్తిమీర చిన్నకట్ట పొదీనా 5 రెమ్మలు చేయు విధానము :
బియ్యం శుభ్రంగా గాలించి కడిగి ఉంచుకోవాలి. పచ్చి రొయ్యలు వొలిచి ఇసుక లేకుండా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి పొయ్యిమీద పెట్టి నీళ్పు లేకుండా ఇగురబెట్టాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి 3 లవంగాలు, 3 యాలకులు, 3 దాల్చిన చెక్కముక్కలు, మసాలా ఆకు వేసి బాగా వేపి పొదీనాలో సగం ఆకులు వేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు తరిగి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇగుర బెట్టిన రొయ్యలను కూడా వేసి బాగా కలిపి కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసి బాగా కలపాలి. తర్వాత పాలతో కలిపి 1 1/2 లీటర్ల నీళ్ళు కొల్చుకొని పోసి ఉప్పువేసి మూత పెట్టాలి. ఇంకా మిగిలిన 3 లవంగాలు, 3 యాలకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు పోడి కొట్టి ఉంచి, ఈ బియ్యం సగం ఉడికిన తర్వాత ఈ మసాలా పొడి వేసి, కొత్తిమీర, పొదీన సన్నగా తరిగి వేసి మూత పెట్టి 'ఉడికిన తర్వాత దించుకోవాలి. కొత్తిమీర, పొదీన, మసాలా పొడి చల్లడం వల్ల మంచి సువాసనగా ఉండి రుచిగా ఉంటుంది.
కైమా పలావ్ కావలసినవి : బియ్యం 1 కిలో
లవంగాలు 6. కైమా 1 కిలో
యాలకులు 6 పచ్చిమిర్చి 6 ఉల్లిపాయలు 3
దాల్చినచెక్కలు 6. అల్లం 2 అంగుళాల ముక్క
మసాలా ఆకు కొంచెం జీడిపప్పు కొంచెం
దేశ
130
వెల్లుల్లి పాయలు 2
నెయ్యిలేక నూనె 1 కప్పు పాలు 1 కప్పు
మిఠాయిరంగు చిటికెడు కొత్తిమీర 10 రెమ్మలు
ఉప్పు తగినంత పొదీనా 5 రెమ్మలు చేయు విధానము :
బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంచాలి. కైమా మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కొట్టించి కడిగి పెట్టుకోవాలి.ఉల్లి, పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అల్లం, 1 వెల్లుల్లిపాయ కలిపి ముద్దగా నూరుకోవాలి. మిగిలిన వెల్లుల్లిపాయను ఒలిచి సన్నగా తరిగి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్లో కలిపి ఉంచుకోవాలి. పొదీనా, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనె పోసి మసాలా ఆకు, జీడిపప్పు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత కైమా వేసి ఉప్పు, పసుపు వేసి, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్దను వేసి, కడిగిన బియ్యంను కూడా వేసి బాగా కలపాలి. పాలతో కలిపి కిలోకి 1 1/2 కిలోల నీళ్ళు పోసి, వేరే పొయ్యిమీద వేడిచేసి ఈ బియ్యంలో పొయ్యాలి. బాగా కలిపి మూత పెట్టాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలు రోట్లో చేసి నూకనూకగా దంచి ఈ ఉడుకుతున్న బియ్యంలో వేసి, చిటికెడు మిఠాయిరంగును వేసి, కొత్తిమీర పొదీనా సన్నగా తరిగివేసి సన్నని సెగమీద మగ్గనిచ్చి ఉడికిన తర్వాత దించాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
బాంబినో సేమ్యా - కైమాతో
పలావ్ కావలసినవి : సేమ్యా పాకెట్ 500 గ్రా. , ఉల్లిపాయలు 4 కైమా 1/4 కిలో
పచ్చిమిర్చి 6 బియ్యం 1/4 కిలో
కొత్తిమీర 10 రెమ్మలు
131
లవంగాలు 4, యాలకులు 4
పొదీనా 5 రెమ్మలు దాల్చిన చెక్కలు 4, జీడిపప్పులు 8
నెయ్యి 1 కప్పు మసాలా ఆకులు 4
మిఠాయిరంగు చిటికెడు అల్లం చిన్నముక్క
వెల్లుల్లి రేకలు 6 చేయు విధానము :
కైమా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం కూడా రాళ్ళు లేకుండా కడిగి పెట్టాలి. అల్లం, వెల్లుల్లి నూరి పెట్టాలి. ఉల్లి, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి బియ్యం వేసి నీళ్ళుపోసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మిఠాయి రంగు వేసి బాగా కలిపి నీరంతా వార్చేసి ఉంచాలి. మరల పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యివేసి మసాలా సామానంతా వేసి వేగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగాక కైమా, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్దను వేసి సన్నని సెగమీద నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి, ఉడికించిన బియ్యంను అందులో వేసి ఉప్పువేసి, 1 గ్లాసు నీళ్ళుపోసి మరుగుతున్నప్పుడు మసాలా పొడి వేసి సన్నని సెగమీద ఉంచి సేమ్యాను కూడా వేసి బాగా కలిపి కొత్తిమీర, కర్వేపాకు జల్లి సన్నని సెగమీద ఉంచి మూత పెట్టాలి. మగ్గిన తర్వాత మరల అంతా బాగా కలిపి దించుకోవాలి. అన్నం ఇంకా పలుకుగా ఉంటే కొంచెం నీళ్ళు పైన చల్లుకొని మరల సెగమీద ఉంచాలి.
E="344". As
ఎగ్ ఫ్రైడ్ రైస్
S
కావలసినవి : బియ్యం 1కిలో కోడిగుడ్లు 6 వెల్లుల్లి పాయలు 2 పచ్చిమిర్చి 8న ఉల్లిపాయలు 2 పచ్చి బఠాణీ అర్షపావు
లవంగాలు 5 యాలకులు 5 దాల్చిన చెక్కలు 5 జీడిపప్పు కొంచెం మసాలా ఆకు కొంచెం అల్లం 3 అంగుళాల ముక్క
132
కొత్తిమీర 10రెమ్మలు
కొబ్బరి చిప్ప 1 ఉప్పు, పసుపు సరిపడా
నెయ్యి లేక నూనె 1 కప్పు పొదీనా 5 రెమ్మలు
మిరియాల పొడి చిటికెడు చేయు విధానము :
బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంచాలి. అల్లం వెల్లుల్లి నూరి ఉంచుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొదీనా, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. కొబ్బరి మెత్తగా నూరి పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి మసాలా ఆకు, మసాలా సామాను, జీడిపప్పు, ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి నూరి ముద్దను వేసి కిలోకి 1 1/2 కిలోల నీళ్ళుపోసి రుబ్బి ఉంచిన కొబ్బరి ముద్దను నీళ్ళలో కలిపి పొయ్యాలి. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి నీళ్ళు మరుగుతున్నప్పుడు కడిగి ఉంచుకున్న బియ్యం అందులో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక గిన్నెలో 6 కోడి గుడ్లు కొట్టివేసి ఉప్పు, మిరియాలు పొడివేసి బాగా స్పూన్తో కలిపి లావుగా అటు వేసుకోవాలి. మనకు కావలసిన సైజులో అట్టును ముక్కలుకోసి ఉడుకుతున్న అన్నంలో వేసి కొత్తిమీర సన్నగా తరిగి వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఎక్కువ కలిపితే ముక్కలు చెదిరిపోతాయి. ఉడికిన తర్వాత దించుకోవాలి.
మొగలాయీ బిర్యాని కావలసినవి : పాత బాసుమతి బియ్యం 1కిలో ధనియాలు 3 టీ స్పూన్లు కోడిమాంసం గానీ, మాంసం గాని 1 కిలో ఉల్లిపాయలు 1/4 కిలో అల్లం 50గ్రాములు, పచ్చిమిర్చి 10 వెల్లుల్లిపాయలు 50 గ్రాములు
నెయ్యి 375 గ్రాములు (పావున్నర) జాఫ్రాన్ (కుంకుమపువ్వు) 1/2 టీస్పూను పాలు పావున్నర లీటరు దాల్చినచెక్క 1 తులం
పెరుగు 1/4 లీటరు
133
యాలకులు 1 తులం
నిమ్మకాయలు పెద్దవైతే 5 చిన్నవైతే 10 లవంగాలు 1/2 తులం
పొదీనా చిన్నకట్ట షాజీరా 1 టీ స్పూను
కొత్తిమీర చిన్నకట్ట పచ్చి బొప్పాయి ముక్క 2 అంగుళాలు ఉప్పు తగినంత చేయు విధానము :
","r. H4
బియ్యంలో రాళ్ళులేకుండా ఏరుకొని శుభ్రంగా నీటితో కడిగి, మంచినీటిలో అరగంట సేపు నానబెట్టుకోవాలి. మాంసంనుగానీ, కోడిని గాని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పచ్చి బొప్పాయిముక్క మెత్తగా నూరి పెట్టుకోవాలి. పచ్చిబొప్పాయి ముక్క నూరివేయడం వల్ల మాంసం త్వరగా ఉడుకుతుంది. అదే బ్రాయిలర్ కోడి అయితే వేయనక్కర లేదు. వేట మాంసానికే వేసుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి యాలకులు పొడిచేసి పళ్ళెంలోకి తీసుకొని, దాల్చిన చెక్క, లవంగాలు, మెత్తగా నూరి పళ్ళెంలోకి తీసి అదే రోట్లో 3స్పూన్ల పాలతో కుంకుమ పువ్వును నానబెట్టి కరిగిన తర్వాత మెత్తగా నూరి తీసుకోవాలి. మిగిలిన పాలను రోట్లో పోసిశుభ్రంగా కడిగి తీసుకోవాలి (వేరే గిన్నెలోకి). ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయలను కోసి గింజలు పడకుండా రసం తీసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, పొదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నెలో నీళ్ళు ఎసరు పెట్టి మరుగుతున్నప్పుడు 3 స్పూన్ల ధనియాలు చిన్న మూటకట్టి వేయాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత నీటిలో నానబెట్టిన బియ్యాన్ని ఎసర్లో వేసి ఒక్క పొంగు రానిచ్చి నీళ్లు లేకుండా బాగా వార్చేసి, ధనియాల మూట తీసి పారేసి వండి వార్చిన అన్నాన్ని వెడల్పాటి పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి.
*-
వేరే గిన్నెలో కోసి ఉంచుకున్న మాంసాన్ని వేసి, అల్లం, వెల్లుల్లి నూరిన ముద్రవేసి. నిద్మురసం పోసి, దాల్చిన చెక్క, లవంగాల ముద్ద యాలకుల పొడి
134
తల్లో కలకలం
సగం, షాజీర 1/2 స్పూను, రోలు కడిగి తీసుకున్న కుంకుమ పువ్వు పాలు పోసి, పెరుగువేసి, కొత్తిమీర, పొదీన పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నీ బాగా కలియబెట్టి మాంసం ముక్కలు మసాలాను పీల్చుకునేలాగా గరిటెతో అదిమి గిన్నెలో సర్దిపెట్టుకోవాలి. పొయ్యిమీద కుక్కర్ పెట్టి నెయ్యివేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలువేసి ఎర్రగా వేగిన తర్వాత పళ్ళెంలోకి తీసి పెట్టుకొని, ఆ నెయ్యిలో నానబెట్టిన మాంసాన్ని వేసి సన్నని సెగమీద ఉంచి బాగా గరిటెతో కలిపి పళ్ళెంలో వార్చి ఆరబెట్టిన అన్నాన్ని కూరమీద కొద్దిగా పైన సర్ది యాలకుల పొడి చల్లి, జాప్రాన్ నీళ్ళు పైన చిలకరించి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం షాజీర, కొత్తిమీర, పొదీనా పైన చల్లి మరల పైన ఆరబెట్టిన అన్నాన్ని యాలకులపొడి, జాప్రాన్ నీళ్ళు, ఉల్లిముక్కలు, షాజీర, కొత్తిమీర, పొదీనా ఉల్లిముక్కలు చల్లి మూత పెట్టి వెయిట్ పెట్టి ఎక్కువ మంటమీద 10 నిమిషాలు, తక్కువ మంటమీద 5 ని||లు ఉంచి దించుకోవాలి. కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి చేసినట్లయితే పెద్దమంట. మీద 10ని||లు నిప్పుల మీద 10 ని.లు ఉంచి దించుకోవాలి. వడ్డించుకునే ముందు అంతా ఒకేసారి కలియబెట్టకుండా ఒక ప్రక్కనుండి కలుపుకుంటూ వడ్డించుకోవాలి. ఈ బిర్యానీ తెలంగాణా ప్రాంతాలలో ఎక్కువగా చేసుకుంటారు. ఇది ఎంతో ఘాటుగా ఉన్నా ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది.
ధంకా మురిగి కావలసినవి : కోడి 1 (బ్రాయిలర్)
లవంగాలు 5 ఉల్లిపాయలు 4
యాలకులు 5 పచ్చిమిర్చి 4
దాల్చిన చెక్క కొంచెం కొబ్బరి చిన్నముక్క
కొత్తిమీర 10రెమ్మలు గసగసాలు 2 టీస్పూన్లు
నూనె 10 టీ స్పూన్లు
135
అల్లం చిన్నముక్క వెల్లుల్లి రేకలు 8
ఉప్పు, పసుపు, కారం తగినంత పెరుగు ఒక కప్పు
చేయు విధానము :
కోడిని శుభ్రము చేసుకొని కోడికోడిగానే ఉంచి, పొట్ట దగ్గర నాటు పెట్టి ప్రేగులు అన్నీ తీసివేసి, శుభ్రముగా కడిగి పోర్కుతో కోడికి అక్కడక్కడ నాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ వలిచి పెద్దముక్కలు కోసుకొని రోలు శుభ్రంగా కడిగి, రోలులోవేసి పైన చెప్పిన సామానంతా కూడా వేసి, అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కుక్కర్లోగానీ, గిన్నెలోగానీ, మీరు ఏ గిన్నెలో చేస్తారో ఆ గిన్నెలో నూనె వేసి ఉప్పు, కారం, పసుపు వేసి రుబ్బి ఉంచుకున్న మసాలాను వేసి, పెరుగు వేసి, ఈ కోడిని ఆ గిన్నెలో పెట్టి దాన్ని అటు ఇటు తిప్పి మసాలా అంతా దానికి పట్టేలాగున చూసి కొంచెం నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గుజ్జుగా అయిన తర్వాత దింపుకోవాలి. తినేటప్పుడు ఎవరికి ఎంత కావాలో అంతంత ముక్కలు కోసుకోవచ్చును. దీనిని నూనె ఎక్కువ అవసరం లేదు. తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ
సాంబారు కావలసినవి : కందిపప్పు 1/2 కిలో
ఇంగువ చిటికెడు చింతపండు సరిపడా
మెంతులు 1/2 టీ స్పూను బెండకాయలు 3
శెనగపప్పు 2 టీ స్పూన్లు వంకాయలు 3
మినప్పప్పు 2 టీ స్పూన్లు టమాటాలు 2
ఆవాలు 1 టీ స్పూను ములక్కాడలు 2
మిరియాలు 10 సొరకాయ ముక్క చిన్నది
జీలకర్ర 1 టీ స్పూను చిన్న ఉల్లిపాయలు 10
కొబ్బరి చిన్నముక్క పచ్చిమిర్చి 6
వెల్లుల్లిపాయ 1. ఎండుమిర్చి 6.
నూనె 3 టీ స్పూన్లు బెల్లం చిన్నముక్క
కర్వేపాకు, కొత్తిమీర ఉప్పు, పసుపు కొంచెం చేయు విధానము :
కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. పైన చెప్పిన కూరగాయలన్నీ ముక్కలు కోసి ఉంచాలి. ఉల్లిపాయలను అలాగే ఉంచి, పచ్చిమిర్చిన పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలోకి కూరగాయ ముక్కలను, ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసి కొద్దిగా నీళ్ళుపోసి ఉప్పు, పసుపు వేసి కొద్దిగా బెల్లంవేసి మెత్తగా ముక్కలన్నీ ఉడికేలా ఉడికించాలి. తర్వాత ఉడికించిన పప్పును గిన్నెలో వేసి మరగ నివ్వాలి. చింతపండు నానబెట్టి ఆ పులుసు మరుగుతున్న ముక్కల్లో పొయ్యాలి. పొయ్యిమీద బాణలి పెట్టి 1 టీ స్పూను నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, మెంతులు, సగం జీలకర్ర, ఎండుమిర్చి 2 వేసి, వేపి తీసి నీళ్ళు జల్లి మెత్తగా రుబ్బి కొబ్బరికూడావేసి రుబ్బి తీసి, రోలు కడిగి నీళ్ళు తీసుకోవాలి. రుబ్బిన ముద్దను సాంబారులో వేసి ఉడికిన తర్వాత పచ్చి కర్వేపాకు,
కొత్తిమీర వేసి దించాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి వెల్లుల్లి రేకలను నలిపి వేసి ఎండుమిర్చి ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత సాంబార్ లో పొయ్యాలి. ఇది చిక్కగా వుంటే బావుంటుంది.
ఉలవ చారు కావలసినవి : ఉలవలు 1 కిలో
బెల్లం చిన్నముక్క ఉడికించిన ఉలవలు 3 స్పూన్లు
చింతపండు కొంచెం ఆవాలు 1 టీ స్పూను
చిన్న ఉల్లిపాయలు 12 జీలకర్ర 1 టీ స్పూను
పచ్చిమిర్చి 4 ధనియాలు 1 టీ స్పూను
ఉప్పు, పసుపు, తగినంత నూనె 3 టీ స్పూన్లు
కొత్తిమీర 10 రెమ్మలు వెల్లుల్లి రేకలు 2
ఎండుమిర్చి 2 చేయు విధానము :
అనుక
*- -4 =='t-L4
ఉలవల్లో 10 చెంబుల నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన తర్వాత నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర పొడికొట్టి పెట్టాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి, తిరగమోత సామానువేసి, బాగా వేగిన తర్వాత తీసి ఉంచుకున్న ఉలవ నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు వేసి, ఈ 12 ఉల్లిపాయలు ఒలిచి, పాయలుగానే వేసి, పచ్చిమిర్చి పొడవుగా కోసి వేసి బాగా చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. దించేటప్పుడు చింతపండు పిసికి, కావలసిన పులుసు వరకు వేసి, చిక్కగా అయిన తర్వాత బెల్లం, కొత్తిమీర పైన చెప్పిన పొడి వేసి, దించుకోవాలి. ఇది చాలా రోజులు నిల్వ ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది.
138
టమాటో చారు కావలసినవి : కందిపప్పు 1/8 కిలో
టమాటోలు 2 ఎండు మిర్చి 2
ఇంగువ చిటికెడు ఆవాలు 1 స్పూను
మిరియాలు కొంచెం జీలకర్ర 1 టీ స్పూను
నూనె 2 టీ స్పూను వెల్లుల్లి రేకలు 3
కర్వేపాకు, కొత్తిమీర కొంచెం చింతపండు కొంచెం
ఉప్పు, పసుపు తగినంత చేయు విధానము :
గిన్నెలో నీళ్ళుపోసి, పప్పు వేసి మెత్తగా ఉడికించి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో, కొన్ని నీళ్ళు తీసుకొని, దానిలో చింతపండు, టొమాటోలు వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత, బాగా పిసికి దాంట్లో కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి ఉడికించిన పప్పు వేసి ఉంచాలి.పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి, కాగిన తర్వాత, ఎండుమిర్చి, ఆవాలు, కర్వేపాకు, జీలకర్ర, వెల్లుల్లిరేకలు వేసి, బాగా వేగిన తర్వాత ఇంగువను వేసి, దీనిలో కలిపి ఉంచిన చారు పొయ్యాలి. తర్వాత జీలకర్ర, మిరియాలు పొడికొట్టి వేసి, కొత్తిమీర, కర్వేపాకు సన్నగా తరిగివేసి దించేయాలి. ఈ చారు ఎక్కువ మరిగితే బావుండదు.
మిరియాలు చారు. కావలసినవి : చింతపండు కొంచెం
నూనె 2 టీ స్పూన్లు కందిపప్పు 1 టీ స్పూను
ఉప్పు, పసుపు తగినంత మిరియాలు 8
వెల్లుల్లి రేకలు 2 జీలకర్ర 1/2 టీ స్పూను ఇంగువ కొంచెం
139
ఎండుమిర్చి 2
ఆవాలు 1/2 టీ స్పూను ధనియాలు 2 స్పూన్లు
కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :
చింతపండులో అర్దశేరు నీళ్ళుపోసి బాగా పిసికి ఉంచుకోవాలి. కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు మెత్తగా పొడిచేసి తీసేముందు వెల్లుల్లి రేకలు వేసి, కొట్టి తీసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి, ఇంగువ కూడ వేసి, వేగిన తర్వాత, చింతపండు నీళ్ళను పోసి, ఉప్పు, పసుపు వేసి, కొట్టి ఉంచిన చారు పొడిని వేసి, కొత్తిమీర సన్నగా తరిగి వేసి, ఒక పొంగు రానిచ్చి, దించుకోవాలి. ఈ చారు ఎక్కువ మరిగితే బావుండదు.
పప్పు నీళ్ళతో చారు కావలసినవి : కొద్దిగా కందిపప్పు
చింతపండు కావలసినంత ఉప్పు, పసుపు సరిపోయినంత
జీలకర్ర 1 టీ స్పూను ఎండు మిర్చి 2
ధనియాలు 1 టీ స్పూను మిరియాలు కొంచెం ,
టమాట 1 వెల్లుల్లి రేకలు 2
ఇంగువ చిటికెడు కొత్తిమీర, కర్వేపాకు కొంచెం చేయు విధానము :
"నువు
• . . . . . . . .
అంకితం చేయడం వలన
నూనె 2 టీ స్పూన్లు
కందిపప్పును మెత్తగ ఉడికించుకోవాలి. చింతపండు నానబెట్టి ఎంత చారు కావాలో అంత పిసికి పప్పులో కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి చారులో ఉప్పు పసుపు వేసి టమాటోను పిసికి (నీళ్ళలో) చారులోపోసి మరిగించాలి. మరుగుతున్నప్పుడు, కొత్తిమీర, కర్వేపాకు వెయ్యాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, రెండు వెల్లుల్లి రేకలు వేసి, మెత్తగా పొడికొట్టి పెట్టుకొని, మరుగుతున్న
140
చారులో వెయ్యాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కర్వేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువ వేసి చారు దీనిలో పొయ్యాలి.
నిమ్మకాయ చారు కావలసినవి : పప్పు 1/4 కిలో
నిమ్మకాయలు పులుపు సరిపడా ఉప్పు, పసుపు, కారం చాలినంత
జీలకర్ర 1 టీ స్పూను ఆవాలు 1 స్పూను
ఎండుమిర్చి 3 నూనె 2 టీ స్పూన్లు
కొత్తిమీర 10 రెమ్మలు కర్వేపాకు 2 రెమ్మలు
వెల్లుల్లి రేకలు 3 చేయు విధానము :
పప్పును మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, వెల్లుల్లి రేకలు వేసి వేగిన తర్వాత, ఈ పప్పు నీళ్ళలో పొయ్యాలి. మరిగేటప్పుడు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర తరిగివేసి పులుపుకు సరిపడా నిమ్మరసం వేసి దించుకోవాలి.
పప్ప పులుసు కావలసినవి : కందిపప్పు 1/4 కిలోలు
బెల్లం కొంచెం చిన్న ఉల్లిపాయలు 10
నూనె 2 స్పూన్లు ఎండు మిర్చి 2
చింతపండు కొంచెం పచ్చిమిర్చి 4
ధనియాలు 3 టీ స్పూన్లు మెంతులు 1/2 టీ స్పూను
జీలకర్ర 1/2 స్పూను నెయ్యి 1 టీ స్పూను
కొత్తిమీర 10రెమ్మలు ఉప్పు, పసుపు తగినంత
141
- 1 - 14
తాలింపు సామాను : ఆవాలు
జీలకర్ర ఎండుమిర్చి
కర్వేపాకు వెల్లుల్లిరేకలు
ఇంగువ చేయు విధానము :
పప్పును శుభ్రంగా కడిగి, కొంచెం నీళ్ళుపోసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పప్పులో, చిన్న ఉల్లిపాయలను ఒలిచి పాయలుగానేవేసి, పచ్చిమిర్చి పొడవుగా చీల్చివేయాలి. చింతపండు నానబెట్టాలి. కూరగాయలుకూడా వేసుకోవచ్చు. పప్పు ఉడుకుతున్నప్పుడు ఉప్పు, పసుపు, బెల్లంగానీ, పంచదారగానీ వేసి, నీళ్ళుపోసి కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత చింతపండు పులుసువేసి బాగా కలిపి, కొత్తిమీర సన్నగా తరిగి వెయ్యాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, స్పూను నెయ్యి వేసి, మెంతులు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పొడికొట్టి, మరుగుతున్న పులుసులో వెయ్యాలి. బాగా మరిగిన తర్వాత క్రిందకు దించి పెట్టి, పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెపోసి, తాలింపు సామానంతా వేసి, వెల్లుల్లి దంచివేసి, ఇంగువ వేసి బాగా వేపి పులుసులో పొయ్యాలి.
పెసరపప్పు పులుసు కావలసినవి :
పెసరపప్పు 1/4 కిలో
జీలకర్ర 1/2 టీ స్పూను చిన్న ఉల్లిపాయలు 12,
ఆవాలు 1/2 టీ స్పూను వెల్లుల్లి రేకలు 6.
ఎండుమిర్చి 2 నిమ్మకాయలు 2
నూనె 2 టీ స్పూను పచ్చిమిర్చి 4
కొత్తిమీర 10 రెమ్మలు ఉప్పు, పసుపు తగినంత
కర్వేపాకు 2 రెమ్మలు
శృంగా
142
చేయు విధానము :
పెసరపప్పును మెత్తగ ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పాయలుగానే ఉంచుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు కోసి ఉంచుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి, ఉప్పు, పసుపు వేసి, నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పప్పును మెత్తగా మెదిపి, ఉడుకుతున్న ఉల్లిపాయల్లో గరిటెజారుగా పొయ్యాలి. ఉడికేటప్పుడు, నిమ్మరసం పోసి, ఒక పొంగు రానిచ్చి దించాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కర్వేపాకు వేసి బాగా వేపి, వెల్లుల్లి రేకలు వేసి, పప్పులో కలపాలి. ఈ పులుసు నీళ్ళుగా ఉంటే బావుంటుంది.
మజ్జిగ పులుసు కావలసినవి : పుల్లటి మజ్జిగ 1/4 లీటరు
నూనె 2 టీ స్పూన్లు శెనగపిండి 2 టీ స్పూన్లు
మెంతులు 1 టీ స్పూను అల్లం చిన్నముక్క
పచ్చిమిర్చి 4 పచ్చికొబ్బరి చిన్నముక్క
ఎండుమిర్చి 2 ఉప్పు, పసుపు తగినంత
ఆవాలు 1 టీ స్పూను ఉల్లిపాయలు 6
కర్వేపాకు, కొత్తిమీర కూరగాయలు అన్ని రకములు ముక్కలు చేయు విధానము :
కూరగాయల ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి, ఉల్లిపాయలు పాయలుగానే వేసి, పచ్చిమిర్చి పొడవుగా చీల్చివేసి, పొయ్యిమీద పెట్టి, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. మజ్జిగను కవ్వంతో చిలికి, శెనగపిండి కలిపి, ఉడికిన ముక్కల్లో పొయ్యాలి. పచ్చికొబ్బరి, చిన్న అల్లం ముక్క మెత్తగా నూరి మరుగుతున్న మజ్జిగ పులుసులో పొయ్యాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి, కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి, బాగా వేగిన తర్వాత పులుపులో పొయ్యాలి.
పప్ప కట్టు
కావలసినవి : కందిపప్పు 1/4 కిలో పచ్చిమిర్చి 4 ఎండుమిర్చి 2 వెల్లుల్లి రేకలు 4 నెయ్యి 1 టీ స్పూను చేయు విధానము :
ఆవాలు 1/2 స్పూను జీలకర్ర 1/2 స్పూను కొత్తిమీర 10 రెమ్మలు కర్వేపాకు 2 రెమ్మలు ఉప్పు, పసుపు తగినంత
పప్పును మెత్తగ ఉడికించి పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత, అర్థశేరు (2 గ్లాసులు) నీళ్ళు పోసి కలిపి, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరిగివేసి, పొయ్యిమీద కొంచెం సేపు ఉడకనివ్వాలి. మరిగిన తర్వాత, పొయ్యిమీద బాణలి పెట్టి, నెయ్యి వేసి, వెల్లుల్లి రేకలు నలిపివేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి వేగిన తర్వాత మరిగిన చారులో పొయ్యాలి. తర్వాత, కొత్తిమీర సన్నగా తరిగి వేసి దించుకోవాలి.
మెంతి పప్పు కావలసినవి : కందిపప్పు 1/4 కిలో
నూనె 1 టీ స్పూను ధనియాలు 1 టీ స్పూను
నెయ్యి 2 టీ స్పూన్లు మెంతులు 2 టీ స్పూన్లు
జీలకర్ర 1/2 టీ స్పూను ఎండుమిర్చి 8
ఆవాలు 1/2 టీ స్పూను పచ్చిమిర్చి 4
ఉప్పు, పసుపు కొంచెం వెల్లుల్లి రేకలు 6
కర్వేపాకు, కొత్తిమీర కొంచెం చేయు విధానము :
పొయ్యిమీద గిన్నె పెట్టి, నెయ్యి వేసి, ధనియాలు, మెంతులు, 6 ఎండుమిర్చి, కందిపప్పు వేసి, కొంచెం వేగిన తర్వాత, నీళ్ళుపోసి బాగా ఉడకనివ్వాలి.
144
సగం ఉడుకుతున్నప్పుడు, పచ్చిమిర్చి ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి, ఉడికిన తర్వాత దించి, ప్రక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనె పోసి తాలింపు సామానంతా వేసి, వేగిన తర్వాత పప్పులో వెయ్యాలి. తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి వేసి, ఉడికిన తర్వాత దించాలి. ఇది మరీ పల్చగా కాకుండా గట్టిగాను కాకుండా మద్యస్థంగా ఉంటే బావుంటుంది.
నారింజకాయ పప్పు కావలసినవి : పెసరపప్పు లేక కందిపప్పు 1/4కిలో
నూనె 3 టీ స్పూన్లు పుల్లని నారింజకాయలు 2
కర్వేపాకు 2 రెమ్మలు ఉల్లిపాయలు 2
కొత్తిమీర 10 రెమ్మలు పచ్చిమిర్చి 4
ఎండుమిర్చి 4 వెల్లుల్లి రేకలు 4
ఆవాలు 1 టీ స్పూను జీలకర్ర 1/2 టీ స్పూను చేయు విధానము :
పప్పును శుభ్రంగా కడిగి, కొంచెం నీళ్ళు పోసి, పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. సగం ఉడుకుతున్నప్పుడు, నారింజ కాయలు ఒలిచి తొనలకు పై తొక్క, గింజలు తీసివేసి. ముత్యాలను పులుపు సరిపోయేవరకు పప్పులో వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు తరిగివేసి, ఉప్పు, పసుపు వేసి మరగనివ్వాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెవేసి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి, బాగా వేపి పొడికొట్టి తీసేముందు వెల్లుల్లి రేకలను కూడా వేసి, దంచితీసి పప్పులో వేయాలి. మరల బాణలి పొయ్యిమీద పెట్టి, నూనె వేసి, ఆవాలు, ఎండుమిర్చి, కర్వేపాకు, 2 వెల్లుల్లి రేకలు వేసి, బాగా వేగిన తర్వాత, పప్పులో వేసి, కలిపి దించుకోవాలి. ఇది మరీ పల్చగా గట్టిగా లేకుండా మధ్యస్థంగా ఉంటే బావుంటుంది.
145
కారప్పొడి
కావలసినవి : ఎండు మిరపకాయలు 1/4 కిలో
జీలకర్ర 2 టీ స్పూన్లు నెయ్యి 2 టీ స్పూన్లు
వెల్లుల్లి పాయ 1 మెంతులు 1 టీ స్పూను . ఎండు కర్వేపాకు కొంచెం చింతపండు కొంచెం చేయు విధానము :
పొయ్యిమీద బాణలి పెట్టి, నెయ్యివేసి, మిరపకాయలు తొడిమలు తీసివేసి జీలకర్ర మెంతులు వేసి, వెల్లుల్లీ సగం రేకలు వేసి, బాగా వేపి తీసుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి, తుడిచి, వేపినవన్నీ రోట్లో వేసి పొడి కొట్టాలి. బాగా మెత్తగ నలిగిన తర్వాత, మీకు పులుపు కావలసినంత చింతపండువేసి (గింజలు, పీచు ఏరి తీసివేసి) మిగిలిన వెల్లుల్లి రేకలు కూడా రోట్లో వేసి మెత్తగా కొట్టి, తీసేముందు కర్వేపాకు వేసి, దంచి తీసుకోవాలి. ఈ పొడి జల్లించకూడదు. ఇది వేడి వేడి అన్నంలోకి గానీ, ఇడ్లీ, దోశలలోకి గానీ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
పొదీనా కారం కావలసినవి : పొదీనా కట్టలు 8 (చిన్నవి) -
జీలకర్ర 1 టీ స్పూను ఎండు మిర్చి 10
కొత్తిమీర 10 రెమ్మలు ఉప్పు సరిపడినంత
చింతపండుసరిపడినంత నూనే 4 టీ స్పూన్లు చేయు విధానము :
పొయ్యి మీద బాణలి పెట్టి. కొంచెం నూనెపోసి కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి నూనెలో వేసి బాగా వేపాలి. తర్వాత రోలు శుభ్రంగా తుడిచి
146
చింతపండు, ఉప్పు వేసి బాగా దంచి, తర్వాత నూనెలో వేయించిన పాకు, వేసి, దంచి, పొదీనా ఆకును శుభ్రపరచి, నూనెలో వేయించి, దానిని కూడా రోజూ వేసి అన్ని కలిపి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఈ కారం నెల రోజులుగా ఉంటుంది.
శెనగపప్పకారం కావలసినవి : ఎండు కొబ్బరి చిప్ప 1
వేయించిన శెనగపప్పు 2 కప్పులు కర్వేపాకు 2 రెమ్మలు
(పొట్నాల పప్పు) జీలకర్ర 1 టీ స్పూను
ఎండుమిర్చి 10 వెల్లుల్లిపాయ 1
ఉప్పు సరిపోయినంత చేయు విధానము :
ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. రోటిని శుభ్రంగా కడిగి తుడిచి వేయించిన శెనగపప్పును దంచి, రవ్వ జల్లెడతో జల్లించి, తీసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు కూడా వేసి దంచి, ఎండుకొబ్బరి తురుమును కూడా వేసి దంచి కర్వేపాకు, వెల్లుల్లి రేకలు వేసి దంచి, జల్లించిన శెనగపిండినికూడా వేసి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇది అన్నం లోకి, దోశ, ఇడ్లీలలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే బావుంటుంది. "
లిం కందిపొడి కావలసినవి : కందిపప్పు 1 గ్లాసు
ఉప్పు సరిపడినంత పచ్చి సెనగపప్పు 1 గ్లాసు
కారాన్ని బట్టి ఎండు మిరపకాయలు పెసరపప్పు 1 గ్లాసు
కొంచెం ఇంగువ ఎండు కరివేపాకు గుప్పెడు -
జీలకర్ర 1 టీ స్పూను 147
చేయు విధానము :
పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వెయ్యకుండా పప్పులు మూడూ కలిపి దోరగా వేపుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ మూడు కలిపి వేయించుకోవాలి. ఇష్టం లేనివారు “ఇంగువ" మానివేయవచ్చు. చల్లారిన తర్వాత ఉప్పు వేసి, ఈ వేపుకున్న వన్నీ వేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది. నూనె మరియు నెయ్యిలతో పనిలేదు.
కొబ్దరి కారం కావలసినవి : ఎండుకొబ్బరి చిప్ప1, ఎండుమిర్చి 8
జీలకర్ర 1/2 టీ స్పూను ఉప్పు సరిపోయినంత
కర్వేపాకు 2 లేక 3 రెమ్మలు నువ్వులు 2 టీ స్పూన్లు
వెల్లుల్లి రేకలు 8 చేయు విధానము :
ఎండు కొబ్బరిని తురుముకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ పొడిలో ఎండుకొబ్బరి తురుమును కూడా వేసి, దంచి ఉప్పు, కర్వేపాకు, నువ్వులు, వెల్లుల్లి రేకలు వేసి మెత్తగ దంచి తీసుకోవాలి. ఈ పొడి అన్నంలోకి, దోశ, ఇడ్లీలలోకి కూడా వాడుకోవచ్చును.
కర్వేపాకు కారం కావలసినవి : కర్వేపాకు 20 రెమ్మలు
చింతపండు కొంచెం ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూను
వెల్లుల్లి రేకలు 8 ఎండుమిర్చి 8
నూనె 2 టీ స్పూన్లు చేయు విధానము :
పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి, కాగిన తరువాత కర్వేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి తీసుకోవాలి. రోలును
148
శుభ్రంగా కడిగి, తుడిచి, ఉప్పు, చింతపండు వేసి దంచి, తర్వాత పైన వేయించిన సామానంతా వేసి, మెత్తగా దంచి తీసుకోవాలి. ఇది నెలరోజులు నిల్వ ఉం,
నువ్వుల పొడి కావలసినవి : నువ్వులు 2 కప్పులు
ఎండుమిర్చి 8 జీలకర్ర 1 టీ స్పూను
ఉప్పు సరిపడినంత చేయు విధానము :
HT, FA "", # , # #t.Fi'--- , గా'' ''\' " : 41
*"" ? *****#* సా! -
జీలకర్ర ఎండుమిర్చి నూనే లేకుండా వేయించి తీసుకోవాలి. నువ్వులు కూడా అలాగే వేయించుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి తుడుచుకొని, వేయించినవన్నీ మెత్తగ దంచి, ఉప్పు కూడా వేసి, బాగా మెత్తగా పొడికొట్టి, సీసాలో పెట్టుకోవాలి. ఇది నెలరోజులు నిల్వ ఉంటుంది.
చింతచిగురు పొడి కావలసినవి : చింతచిగురు
జీలకర్ర 1 టీ స్పూను ఉప్పు సరిపోయినంత
వెల్లుల్లి రేకలు 8 ఎండుమిర్చి 8 నూనె 3 టీ స్పూన్లు
ధనియాలు 2 టీ స్పూన్లు చేయు విధానము .
--------
చింతచిగురును ముందు ఎండబెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేసి, కాగిన తర్వాత, ఎండిన ఒక కప్పు చింతచిగురు, జీలకర్ర, ఎండు మిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. రోలును శుభ్రంగా కడిగి, చింతపండు,
- 4
149
ఉప్పు వేసి దంచి పైన వేయించిన సామానంతా వేసి, మెత్తగా దంచిన తర్వాత, వెల్లుల్లి రేకలు వేసి దంచి అంతా తీసి, ఒక సీసాలో పెట్టుకోవాలి. ఇది కూడా నెల రోజులు నిల్వ ఉంటుంది.
ధనియాల కారం కావలసినవి : ధనియాలు 2 కప్పులు
ఎండుమిర్చి 10 జీలకర్ర 1 టీ స్పూను
ఉప్పు కొంచెం నెయ్యి 1 స్పూను
వెల్లుల్లి రేకలు 8 చింతపండు కొంచెం చేయు విధానము :
ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర నేతిలో వేయించుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రేకలు వేసి మెత్తగా పొడికొట్టి ఉంచుకోవాలి. దానిలో, వేపిన సామానంతా వేసి, అంతా కలిసేటట్లు మెత్తగ దంచు కోవాలి. ఇది నెలరోజులు నిల్వ ఉంటుంది. ఇది జలుబు పట్టిన వాళ్ళు వేసుకుంటే త్వరగా తగ్గిపోతుంది.
ఇడ్లీ కారం, కావలసినవి : శెనగపప్పు 1/2 కప్పు
మినప్పప్పు 1/2 కప్పు ఎండుమిర్చి 8
చింతపండు కొంచెము ఉప్పు సరిపోయినంత
జీలకర్ర 1 స్పూను నెయ్యి 2 టీ స్పూన్లు
ఇంగువ కొంచెం చేయు విధానము :
జీలకర్ర, ఎండుమిర్చి, పప్పులు అన్నీ, రెండు స్పూన్లు నెయ్యిలో దోరగా చేయించుకోవాలి. రోలు కడిగి, ఇవన్నీ వేసి నూకగా దంచుకొని తర్వాత
150
చలా
--------
చింతపండు, ఉప్పు కూడా వేసి, బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పొడి చా రోజులు నిల్వ ఉంటుంది.
నిమ్మకాయ కారం కావలసినవి : ఎండుమిర్చి 10
జీలకర్ర 1 టీ స్పూను నెయ్యి 1 టీ స్పూను
శెనగపప్పు 4 టీ స్పూన్లు మినప్పప్పు 4 టీ స్పూన్లు
మెంతులు 1/2 టీ స్పూను ఉప్పు సరిపోయినంత
ధనియాలు 2 టీ స్పూన్లు ఇంగువ చిటికెడు చేయు విధానము :
ఎండుమిర్చి, పప్పులు, మెంతులు, ఇంగువతో సహా నేతిలో ఎర్రగా వేయించి, రోట్లో వేసి, మెత్తగా ముందు పొడి కొట్టుకోవాలి. నిమ్మకాయగానీ, నారింజకాయగానీ, దబ్బకాయగానీ, గజనిమ్మకాయగానీ రసం తీసుకొని కావలసినంత, ఈ పొడిలోవేసి, గరిటె జారుగా కలుపుకొని, బెల్లంగాని, పంచదారగాని కొంచెం కలుపుకొని, ఉప్పు చూచుకొని ఒక సీసాలో వేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో, అంతరసం పిండుకోవచ్చు. ఇది నెలరోజులు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి గాని అన్నంలోకిగాని ఎంతో బావుంటుంది.
మరోరకం నిమ్మకాయ కారం కావలసినవి : పచ్చికారం 1 కప్పు
తిరగమోత వస్తువులు : ఉప్పు సరిపడినంత
మెంతులు 2 టీ స్పూన్లు పసుపు చిటికెడు
ఆవాలు 1/2 టీస్పూను
నిమ్మకాయలు 6 -
నూనె 6 టీ స్పూన్లు
పచ్చిమిరపకాయలు 6 చేయు విధానము :
పోయి మీద బాణలి పెట్టి మెంతులు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. మరల బాణలి పొయ్యిమీద పెట్టి ఆవాలు వేసి వేగిన తరువాత దించి పెట్టుకొని కారం, ఉప్పు వేసి, చిటికెడు పసుపువేసి నిమ్మకాయ రసం పిండి పోసి మెంతులు మెత్తగా పొడికొట్టి వేసి బాగా కలిపి, (నిమ్మరసం యింకా కావాలంటే కలిపి) పొట్టివి పచ్చిమిరపకాయలకు గాటు పెట్టి వేసుకొంటే, వాటికి గూడా పులుపు పట్టి తినడానికి బాగుంటాయి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. తీపి యిష్టం ఉన్నవారు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అన్నంలో టిఫిన్సు, దోశ, ఇడ్లీలలో వాడుకోవచ్చు.

మసాలా పొడి కావలసినవి : ధనియాలు 1/2 కిలో
మరాఠీ మొగ్గలు 1 తులం గసగసాలు అర్ధపావు
జీలకర్ర 1 టీ స్పూను బియ్యం అర్ధపావు .
జాజికాయ సగంకాయ లవంగాలు 1 తులం -
జాపత్రి కొంచెం యాలకులు 1 తులం
మసాలా ఆకు కొంచెం దాల్చిన చెక్క 1 తులం ను చేయు విధానము :
ధనియాలు, బియ్యం, గసగసాలు వేర్వేరుగా విడిగా వేపి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వీటితో పాటు, మిగతా సామానంతా కలిపి మొత్తం మెత్తగా పొడి చేసి, సీసాలో పెట్టుకుంటే 3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది.
మరోరకం మసాలా పొడి కావలసినవి : ధనియాలు 1/2 కిలో
మరాఠీమొగ్గ 1 తులం తోకమిరియాలు 1/2 టీ స్పూను
జాజికాయ చిన్నది ఒకటి లవంగాలు 1 తులం
అనాసపువ్వు కొంచెం యాలకులు 1 తులం
దాల్చిన చెక్క 1 తులం షాజీరా 1 తులం
జీలకర్ర 1 టీ స్పూను చేయు విధానము :
అన్నీ కలిపి, నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీకిష్టం లేనిది ఏదన్నా ఉంటే తీసివేయండి.
ఆమేచూర్ కావలసినవి : పుల్లని మామిడికాయలు చేయు విధానము :
మామిడికాయలు కడిగి, చెక్కుతీసి, సన్నగా ముక్కలు చేసి పెట్టుకొని ఉప్పు వేసి, జాడీలో వేసి మూడురోజులు ఉంచి, తీసి, రెండు చేతులతో గట్టిగా పిండి ఎండలో పెట్టి, సాయంకాలము వరకు ఉంచి, మళ్ళా జాడీలో వేసుకోవాలి. రోజూ ఇదే విధంగా జాడీలోని నీరు అయిపోయే వరకు, ఎండ బెట్టుకోవాలి. ఈ ముక్కలు బాగా ఎండిన తర్వాత, గౌండర్ ఉన్నవారు దానిలో వేసి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. లేదా, రోట్లోనైనా పొడిచేసి, జల్లించి, పెట్టుకోవచ్చును. దీనిని ముఖ్యంగా మిరపకాయ బజ్జీలు, వేపుడు కూరలు, చేసుకొన్నప్పుడు పైన చలుకోవచ్చును. ఇది చేయుట చాలా తేలిక. చాలా రోజులు నిల్వ ఉంటుంది. బజారులో కొంటే చాలా ఖరీదు కూడా.
153

No comments: